మాజీ ప్రధాని, డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ప్రధాని,సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత. డాక్టర్ మన్మోహన్ సింగ్ (92)గత గురువారం రాత్రి కన్నుమూశారు. చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న…
నకిలీ కరెన్సీ అలజడి.. పశ్చిమ గోదావరి జిల్లాలో అలర్ట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది వస్తుంది. పైగా సంక్రాంతి పండుగకు సంప్రదాయాల పేరుతొ కోడిపందాలతో సహా జూదాలకు, మందు వ్యసనాలతో ఉమ్మడి పశ్చిమ గోదావరి…
భీమవరంలో 100 వసంతాల పండుగ..CPIఆవిర్భావ దినోత్సవం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సిపిఐ పార్టీ 100 వసంతాల పండుగను పురస్కరించుకుని భీమవరంలో నేడు, గురువారం ప్రజా ప్రదర్శన భారి బహిరంగ సభ నిర్వహించారు. బ్రిటిష్…
ఏపీలో గతం కన్నా ప్రభుత్వ ఆదాయం భారీగా తగ్గింది….CAG నివేదిక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై కేంద్ర సంస్థ కాగ్ వెల్లడించిన నివేదిక చాల ఆందోళనకరంగానే కనిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వ బడ్జెట్…
భీమవరంలో పాఠశాల కళాశాలలో సంక్రాంతి సంబరాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పండుగలు ముఖ్య భూమిక అని, ఆ పండుగల్లో సంక్రాంతి అతి ప్రదనమైనదని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు.…
భీమవరంలో వంగవీటి రంగ 36వ వర్ధంతి..ఘన నివాళ్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణములో నేడు, గురువారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఒక తరాన్ని శాసించి ఆదర్శంగా…
తల్లి తండ్రుల ప్రాణాలు తీసిన ..హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాలలో స్థానికంగా ఒక హిజ్రాతో కొడుకు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడని తెలిసిన తల్లిదండ్రులు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న…
రాతపరీక్ష లేకుండానే ‘విశాఖ స్టీల్’ లో 250 పోస్టుల భర్తీకి ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్లిమిటెడ్కు చెందిన స్టీల్ప్లాంట్ లో 2024 డిసెంబర్ బ్యాచ్కు సంబంధించి దాదాపు 250 అప్రెంటీస్పోస్టుల భర్తీ…
సినీ ప్రముఖుల భేటీలో సైతం..తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న అక్కినేని నాగార్జున కుటుంబం ఫై తీవ్ర స్థాయి విమర్శలు, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత, మంచు ఫ్యామిలీ వివాదం.. ఇటీవల పుష్ప…
ప్రధాని మోడీ తో సీఎం చంద్రబాబు భేటీలో కీలక అంశాలు.. .
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు, బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి…