ఆచంట పోలీస్ స్టేషన్ ప్రారంభం.. తరలివెళ్ళిన భీమవరం ప్రముఖులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నూతనంగా నిర్మించిన ఆచంట టౌన్ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, సోమవారం సాయంత్రం శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు…
ఫిబ్రవరి 2న తాడేపల్లిగూడెం ‘మెగా జాబ్ మేళా’..2000 ఉద్యోగాలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వచ్చే ఫిబ్రవరి 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్ద తాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాల వద్ద తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే…
సోమారామం..భక్తులచే సమర్పించబడిన వస్త్రములు వేలంలో ఆదాయం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచారామక్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు ఈ రోజు సోమవారం…
స్వర్గీయ, గాదిరాజు సోమరాజుకు నివాళ్లు.. మండలి చైర్మన్, MLA
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం డిఎన్నార్ కళాశాల అసోసియేషన్ సెక్రటరీ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు ) తండ్రి సోమరాజు (94) ఆదివారం మృతి చెందారు, వారి…
ఈనెల 31 వరకు పశు ఆరోగ్య శిబిరాల సదస్సులు.. MLA అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్లెల్లో సైతం పశుపోషణ నానాటికి తగ్గుతున్న పరిస్థితుల్లో పశుపెంపకం చేపట్టాలిసిన ఆవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి…
కృష్ణంరాజు జన్మదినం.. భీమవరంలో మెగా ఉచిత వైద్య శిబిరం హైలైట్స్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒకనాటి సినీ రెబల్ స్టార్, మాజీ కేంద్ర మంత్రి , మాజీ ఎంపీ , స్వర్గీయ కీ. శే. కృష్ణంరాజు గారి…
స్విట్జర్లాండ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బృందం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విదేశీ పర్యాటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ బృందం నేడు, సోమవారం హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్…
‘బతకాలి అంటే భయమేస్తోందమ్మా’.. వైద్య విద్యార్థి ఆత్మహత్య
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు కు చెందిన ఆత్కూరి సాయిమణిదీప్ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్…
భీమవరంలో ఆక్వా వ్యాపారి కిడ్నప్ ఛేదించిన పోలీసులు..అప్పు ఇవ్వడమే తప్పు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఈ నెల 16వ తేదీన స్థానిక టౌన్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన కిడ్నాప్ కేసును పశ్చిమ గోదావరి జిల్లా…
తిరుమల శ్రీవారి ఉత్తర వైకుంఠ ద్వార దర్శనం నిలిపివేత
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం గా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో గత ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి గత పదిరోజుల పాటు…