విశాఖపట్నం- విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు ప్రారంభించిన కేంద్ర మంత్రి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ విమానాశ్రయం నుండి విశాఖపట్నం- విజయవాడ మధ్య నడిచే ఎయిర్‌ఇండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి…

సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పనివారికి ఎన్నో సబ్సిడీలు .. భీమవరం కమిషనర్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం పురపాలక సంఘ కార్యాలయం లో కేంద్ర సఫారీ కర్మ చారి ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా…

భీమవరం నుండి అమలాపురానికి 13వ RTC బస్సు సర్వీస్.. ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: APs ఆర్టీసి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తూ నూతన సర్వీసులను కూడా మెరుగుపరుస్తుందని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. నేడు, శనివారం…

భీమవరంలో ‘వరుణ సూపర్ బజార్’ షాప్ నెం. 2 లో బాణాసంచా వ్యాపారం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి పండుగ కు మరో 6 రోజులు ఉందనగా భీమవరంలో దీపావళి బాణాసంచా షాపుల సందడి స్థానిక లూథరన్ హైస్కూల్ గ్రౌండ్స్…

40 ఏళ్ళ విరోధానికి స్వస్తి.. గ్రంధి శ్రీనివాస్’ టీడీపీ లో.. ముహూర్తం..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ ఎమ్మెల్యే ‘గ్రంధి శ్రీనివాస్‌’ ఈఅమావాస్య వెళ్ళాక టీడీపీ లో చేరతారని గోదావరి జిల్లాలలో జోరుగా ప్రచారం జరుగుతుంది. రాజకీయాలకు…

2014 సీఎంను కాదు. ఈసారి ‘రాజకీయ పరిపాలనే’ చేస్తా.. చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పునః ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో…

A I తో విప్ల‌వం సృష్టిద్దాం.. ఏపీకి తరలిరండి..అమెరికాలో లోకేష్ పిలుపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో మంత్రి నారా లోకేష్ కు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో నేడు, శనివారం…

భారీ నష్టాలలో స్టాక్ మార్కెట్.. డాలరుతో రూపాయి మారకం విలువ 84.09…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొన్ని రోజులుగా మదుపర్లను నష్టాలతో ఆందోళనకు గురిచేస్తున్నభారతీయ స్టాక్ మార్కెట్ ఫై బేర్ పట్టు కొనసాగుతుంది. నేడు, శుక్రవారం వారాంతంలో…

భీమవరంలో ఇంటింటా పెంపుడు జంతువుల నమోదు పక్రియ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు క్యాంప్ కార్యాలయంలో నేడు, శుక్రవారం 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమ పోస్టర్ ను ఎమ్మెల్యే…

అమరావతి రైల్వే లైన్‌ మూడేళ్లలో పూర్తీ చెయ్యాలి.. సీఎం చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ రాజధాని అమరావతి రైలుమార్గంలో కృష్ణానదిపై కొత్తగా ఏర్పాటుచేసే రైలు బ్రిడ్జి ఐకానిక్‌గా ఉండేలా చూడాలని కేంద్రాన్ని సీఎం చంద్రబాబు కోరారు.…