ఈసారి ఎన్టీఆర్ కు ‘భారత రత్న’ వస్తుంది.. రఘురామా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం ఉదయం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళ్లు అర్పించారు…

ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళ్లు.. ఘాట్ వద్ద నారా లోకేష్ అసహనం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారి ఆరాధ్య దైవం , తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 29వ వర్థంతి సందర్భంగా కడప జిల్లా మైదుకూరులో…

స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘన నివాళ్లు అర్పించిన నందమూరి ఫ్యామిలీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగాతెలుగు రాష్ట్రాలలో రాజకీయ పార్టీలకు అతీతంగా అభిమానులు ఆయన కు ఘననివాళ్ళు అర్పిస్తున్నారు. హైదరాబాద్…

భీమవరంలో ప్లెక్సీలు, పోస్టర్స్ తొలగింపు.. 2 లక్షల వరకు ఫైన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కమిషనర్ నేడు, శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో.. పట్టణ పరిధిలో గల పబ్లిక్ ప్రదేశములలో అనగా ఎలెక్ట్రికల్ పోల్స్,…

భీమవరంలో తిరుగు ప్రయాణికుల రద్దీ.. వాహానాలు డిమాండ్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి 4 రోజుల పండుగ సందడి ముగియడంతో బంధు మిత్రులంతా నిన్న సాయంత్రం నుండి భారమైన మనస్సులతో తీపి జ్ఞాపకాలతో తిరిగి…

పార్లమెంటులో బడ్జెట్ 2025-26 సమావేశాలు ఈనెల నుంచే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం లోని ప్రజలు తమ భవిషత్ ఆర్థిక అభివృద్ధి అంచనాలు కోసం బడ్జెట్ కోసం ఎంతగా ఎదురు చూస్తారో అందరికి తెలిసిందే.…

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ.. కేంద్ర మంత్రి అశ్వినీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నేడు, శుక్రవారం కేంద్రం శుభవార్త ప్రకటించింది. స్టీల్ ప్లాంట్‌కు రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది.…

సైఫ్ అలీ కత్తి పోట్ల ఘటనలో భారీ ట్విస్ట్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగువారికి ఆదిపురుష్, దేవర సినిమాలతో సుపరిచితుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడిలో ఎదో అనుమాన స్వధా అంశం కనపడుతుంది.…

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ రోజు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని ఇండియన్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి మరియు భీమవరం శాసన సభ్యులు పులపర్తి రామాంజనేయులు…

పంచారామం శ్రీ సోమేశ్వర స్వామి సన్నిదిలో జిల్లా కలెక్టరు..

సిగ్మాతెలుగు డాట్. ఇన్ న్యూస్: భీమవరం గునుపుడి లోని పవిత్ర పంచారామం శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం నకు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు శ్రీమతి…