భీమవరం శ్రీమావుళ్ళమ్మవారి 36 రోజుల హుండీల ఆదాయం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయం లో నేడు, బుధవారం హుండీ తెరచి లెక్కించగా గత గత 36 రోజులకు వచ్చిన…
విశాఖలో ప్రధాని మోడీ పర్యటన హైలైట్స్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నంలో నేటి బుధవారం మధ్యాహ్నం ప్రధాని మోడీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా…
సంచలన నిర్ణయం.. AP లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులు క్రితం భీమవరం పర్యటనలో విద్య శాఖ మంత్రి లోకేష్ రాష్ట్ర విద్య వ్యవస్థలో మార్పులు తెస్తానని ప్రకటించిన…
10 రోజుల పాటు..తిరుమల శ్రీవారి ఉత్తర ద్వారా వైకుంఠ దర్శనం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల లో ఈనెల 10 వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వరుసగా 10 రోజుల పాటు దేవాలయానికి ఉత్తరం…
ఈ నెల 10 నుండి పిఠాపురంలో పవన్ కల్యాణ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పర్వదినాలు ప్రారంభము అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే పవన్కల్యాణ్ ఈ నెల 10 నుండి పిఠాపురం నియోజకవర్గంలో…
మళ్లీ నష్టాల బాటలో స్టాక్ మార్కెట్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా తో పాటు భారత్ లో ప్రవేశించిన , హెచ్ఎమ్పీవీ వైరస్ ఆందోళనల నేపథ్యంలో దేశీయ సూచీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.…
తెలంగాణాలో సంక్రాంతి సినిమాలకు షాక్ ల మీద షాక్ లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప 2 రిలీజ్ సమయంలో ఒక మహిళా మృతి నేపథ్యంలో తదితర పరిణామాలు తరువాత సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి…
రాజమండ్రిలో తెరుచుకున్న AP పేపర్ మిల్లు.. వేలాది కార్మికులు హర్షం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో వేలాది కార్మికులు పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ పేపరు మిల్లు చాల కాలం తరువాత నేడు, మంగళవారం తిరిగి తెరుచుకొంది. సుమారు…
ఆ అభిమానుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున..రామ్చరణ్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామ్చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను రాజమహేంద్రవరంలో నిర్వహించిన నేపథ్యంలో .ఈ వేడుకకు హాజరు అయ్యి…
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు..CPI డిమాండ్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో నేడు, మంగళవారం స్థానిక 24వ వార్డు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి,…