మత్స్య కార్మికులకు 217 జీవో రద్దు .. మంత్రి అచ్చెన్నాయుడు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం అసెంబ్లీలో .. రాష్ట్రంలో మత్స్య కార్మికులకు ఇబ్బందిగా ఉన్న 217 జీవోను రద్దు చేస్తామని వ్యవసాయ, మత్స్య శాఖ…
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మృతదేహం లభ్యం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం కేసు ముడి వీడింది.…
భీమవరంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ.. ధూమపానం అనర్ధాలపై..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో నేడు, మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వారి ఆధ్వర్యంలో పట్టణంలో పబ్లిక్ ప్రాంగణములో ధూమపానం,పొగాకు…
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, మోదీ కి ధన్యవాదాలు.. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమానికి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మరోసారి రుజువైంది అని నరసాపురం…
2024-25 వార్షిక కేంద్ర బడ్జెట్ లో కీలక వివరాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 వార్షిక బడ్జెట్ను(కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు) పార్లమెంట్లో ప్రవేశపెట్టారు.…
ఇది మంచి కేంద్ర బడ్జెట్.. చంద్రబాబు హర్షం.. ఏపీకి ప్రయోజనాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నంతలో మంచి కేటాయింపులు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి కి…
బడ్జెట్ ప్రభావం.. స్టాక్ మార్కెట్ లో తీవ్ర ఒడిదుడుకులు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం కేంద్ర బడ్జెట్ సందర్భంగా దేశీయ సూచీలు తీవ్ర హెచ్చు తగ్గులుతో ఇన్వెస్టర్ లను కంగారు పెట్టాయి. రోజుంతా లాభ…
దిగివస్తున్న బంగారం, వెండి ధరలు.. తాజాగా ఎంతంటే ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాల్లో నేడు, మంగళవారం కూడా బంగారం ధర తగ్గింది.నేటి ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణంలో…
వైసీపీ MP, MLA, MLC లతో ఢిల్లీ వెళ్లిన జగన్ .. కేంద్ర రాజకీయాలఫై గురి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, మంగళవారం ఉదయం విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. జగన్.. తో పాటు…
పాము, కుక్క లేని రాష్ట్రము మనదేశంలో ఎక్కడో తెలుసా?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మనదేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా పాములు, కుక్కలు కచ్చితంగా కనిపిస్తాయి.అయితే, ఒక్క పాము కూడా కనిపించని రాష్ట్రం ఒకటి మన భారతదేశంలోనే…