ఏపీలో 37 మంది IPS ల బదిలీ..పశ్చిమ గోదావరి SP బదిలీ.. కొత్తగా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏ పీలో మొత్తం 37 మంది ఐపీఎస్ (IPS) పోలీస్ అధికారులను నేడు, శనివారం సాయంత్రం చంద్రబాబు ప్రభుత్వం బదిలీ చేసింది.…
రూ. 1000కోట్ల కలెక్షన్ క్లబ్ లో ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం 14 రోజులలో పాన్ వరల్డ్ స్టార్ గా భీమవరం బ్రాండ్’ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000…
భీమవరంలో DNR ఇంజనీరింగ్ కళాశాలకు “అటానమస్ ” హోదా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ప్రతిష్టాకర ‘దంతులూరి నారాయణరాజు ఇంజనీరింగ్ కళాశాల కు ‘యూపీసీ’ వారిచే స్వతంత్ర ప్రతిపత్తి కల కళాశాలగా “అటానమస్ ” హోదాకు…
శ్రీ మావుళ్ళమ్మవారికి నర్సాపురం భక్తులు బంగారు కానుక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న నరసాపురం కి చెందిన భక్తులు, కే వెంకట సత్యనారాయణ ,కాంచన దంపతులు 8…
అది అసత్య ప్రచారం.. అమ్మకు వందనం’ ప్రతి బిడ్డకు’.. మంత్రి నిమ్మల
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో తమ కూటమి ప్రభుత్వం చేపడుతున్నఅమ్మకు వందనం పథకంపై వైసీపీ, నీలి మీడియా “అమ్మకు వందనం మంగళం” అంటూ అబద్దపు ప్రచారాలు…
ఈ 15,16 తేదీల్లో ఏఐ కంపెనీలో వాయిస్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడలో ఈ నెల 15,16 తేదీల్లో వికాస కార్యాలయంలో ఏఐ కంపెనీలో వాయిస్(కస్టమర్ సర్వీస్ అడ్వయిజర్), నాన్ వాయిస్(డిజిటల్ చాట్ అసోసియేట్)…
ఎంతో ఆనందం..భీమవరంకు రుణపడ్డాను.. పద్మశ్రీ, గరికపాటి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్వర్గీయ బొండాడ సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక త్యాగరాజ భవనంలో మూడు రోజులపాటు…
పశ్చిమ గోదావరిలో భారీ వర్షాలు.. భారీ వర్షాలు రాత్రిళ్ళు మాత్రమే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉత్తరకోస్తా తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులు,…
‘ఆరడగుల అబద్ధం’.. ప్రజలకు పంగనామాలు పెట్టేసారు.. పేర్ని నాని
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేర్ని నాని నేడు, శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై…
ఆక్వా పరిశ్రమలు సిండికేట్ గా ‘రొయ్య’ రేటు పడగొట్టారు..C P I
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం మండలం నాగేంద్రపురం లో జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శిభీమారావు పాల్గొని మాట్లాడుతూ..…