కడియం.. చెక్పోస్టు వద్ద, 2కోట్ల 58 లక్షల రూ. విలువైన.. స్వాధీనం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా, కడియం మండలం పొట్టిలంక వద్ద జాతీయరహదారిపై ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటుచేసిన చెక్పోస్టు (ఎస్ఎస్టీ) వద్ద వాహనాల తనిఖీలో…
‘పుష్ప-2 ది రూల్’ వీడియో సాంగ్ వచ్చేస్తుంది.. నేడు, శాంపిల్ ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పుష్ప ది రైజ్’తో హీరో అల్లు అర్జున్ ప్రపంచ సినీ ప్రేమికులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా.. ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డ్ని…
భీమవరంలో భారీ ర్యాలీతో .. కూటమి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస వర్మ, నామినేషన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నరసాపురం పార్లమెంటరీ, కూటమిఉమ్మడి అభ్యర్థి బీజేపీ కి చెందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మ…
శ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో ఘనంగా ‘చండి హోమం’
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం పౌర్ణమి సందర్భంగా భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో ఉదయం ఆలయ అర్చకులు,వేదపండితులతో ‘చండీహోమం’ ఘనంగా నిర్వహించడం…
భీమవరంలో అడ్వకేట్లు తో జరిగిన సమావేశంలో వైసీపీ అభ్యర్థులు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత నెల రోజులు పైగా నరసాపురం పార్లమెంట్ పరిధిలో అన్ని నియోజకవర్గాలను అన్ని గ్రామాలను కవర్ చేస్తూ విస్తృతంగా ప్రజలను కలుస్తూ…
రేపు .. భీమవరంలో నామినేషన్ వేయనున్న అంజిబాబు.. కూటమి శ్రేణులకు ఆహ్వానం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో ఎన్నికల వేడి రాజుకొంది. ఎల్లుండి అంటే ఈనెల 25 లోగ నామినేషన్స్ పక్రియ కూడా పూర్తీ కావస్తుంది. అభ్యర్థులు అందరు…
సివిల్స్ ర్యాంకర్, కొయ్యే చిట్టిబాబుకు భీమవరం DNRలో ఘన సన్మానం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సివిల్స్ జాతీయస్థాయిలో 833 వ ర్యాంక్ సాధించిన ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషెన్ రాజు కుమారుడు కొయ్యే చిట్టిరాజుకు డిఎన్నార్…
భీమవరంలో వాడవాడలా శ్రీహనుమాన్ జయంతి వేడుకలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, మంగళవారం ఉదయం నుండి హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని మారుతీసెంటర్, సుంకరపద్దయ్య వీధిలోని 30…
పిఠాపురం లో నామినేషన్ దాఖలు చేసిన జనసేనాని..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు, మంగళవారం నామినేషన్ దాఖలు చేసారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని తన నివాసం…
నేడు ..స్టాక్ మార్కెట్ లో సూచీలు దూసుకొనిపోతున్నాయి.
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,మంగళవారం ఉదయం స్టాక్ మార్కెట్ లో లాభాలతో ప్రారంభమయ్యాయి. 9:25 గంటల సమయం లో సెన్సెక్స్ 196 పాయింట్లు లాభంతో 73,844…