ఇప్పటికి 15 వైసీపీ ఎంపీల బలం నిర్ణయాత్మక శక్తి.. తగ్గేదే లేదు.. జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి వైఎస్సా ర్సీపీ ఎంపీలతో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం ఉదయం తాడేపల్లిలో…

ఈనెల 20వ తేదీ నుండి జిల్లాల వారీగా పర్యటిస్తా.. పవన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనెల 17నుండి 4 రోజుల పాటు జరిగేశాసనసభ సమావేశాలు, ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం పిఠాపురం నియోజకవర్గ ప్రజలను కలుస్తానని రాష్ట్ర…

కృత్తివెన్ను వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణా జిల్లా కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారి 216పై నేటి శుక్రవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.…

పశ్చిమలో .. మరల ‘అన్న క్యాంటీన్’ లు ప్రారంభ ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఎవరు ఆకలి తో ఉండకూడదని చాల స్వల్ప ధరకు అంటే రూ.5లకే టిఫిన్‌, భోజనం అందించేందుకు గతంలో 2019 ఎన్నికలకు…

ఇకపై, పింఛన్ పథకాన్ని ‘ఎన్టీఆర్ భరోసా’గా పేరు మార్పు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇకపై పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు,…

కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు.. జగన్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, గురువారం సోషల్ మీడియాలో X పోస్ట్ లో.. రాష్ట్రంలో చంద్రబాబు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో..…

ఏలూరులో ఈనెల 15న’ ప్రభుత్వ’ జాబ్ మేళా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ప్రభుత్వ యువజన సర్వీస్‌లశాఖ, సెట్‌వెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న కలెక్టరేట్‌ కాంపౌండ్‌లోని సెట్‌వెల్‌…

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 16347 పోస్టులతో డీఎస్సీ తొలి సంతకం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారంఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో నేడు, గురువారం నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం…

భీమవరం ఏరియా ఆసుపత్రిలో ‘క్యాన్సర్’ స్క్రీనింగ్ పై 3 రోజుల అవగాహన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించడంలో భాగంగా భీమవరం ఏరియా ఆసుపత్రి,, నరసాపురం…

భీమవరంలో అంజిబాబు, చినబాబు, రఘురామా..లను కలసిన మంత్రి నిమ్మల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దంగా ప్రజలలో ఒకడిగా మమేకం అయ్యి.. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల…