మోడీ కేబినెట్లో టీడీపీ నుండి ఇద్దరు మాత్రమే మంత్రులు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఆదివారం రాత్రి 07:15 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చెయ్యనున్నారు. ఆయన కేబినెట్లో ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై…
భీమవరంలో వాడవాల స్వర్గీయ రామోజీరావు కు ఘన నివాళ్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) అస్తమయంపై పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా భీమవరం పట్టణంలో పలువురు…
శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్యవాలు నేడు, శనివారం దేవాలయ ఆవరణలో ఘనంగా ప్రారంభించడం జరిగింది. ఈ…
భీమవరంలో శ్రీ సిద్ది వినాయక గుడి ప్రారంభోత్సవములో శాసనమండలి చైర్మెన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రెడ్డీ కాలనీ లో నూతనంగా నిర్మించిన శ్రీ సిద్ది వినాయక గుడి ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేడు, శనివారం ఉదయం రాష్ట్ర…
రామోజీరావు గారికి చెప్పాలని అనుకున్నాను.. పవన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రామోజీరావు నివాళిగా 2 రోజుల పాటు ఏపీ ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. ఈ నెల 9, 10 తేదీలను సంతాప…
రామోజీ మృతికి సినీ పరిశ్రమ ఘన నివాళి .. రేపు పరిశ్రమ కు సెలవు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొద్దీ రోజులుగా 88 ఏళ్ళ పెద్దవయస్సు వృధాప్య రీత్యా అనారోగ్యంతో బాధ పడుతూ కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు…
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఏడుగురు నక్సలైట్లు హతం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఛత్తీస్గఢ్లో నేడు, శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు.…
పశ్చిమ.. జిల్లా తీరప్రాంతంలో సముద్రవేటకు సిద్దమౌతున్న మత్యకారులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా,నరసాపురం, భీమవరం సముద్ర తీరంలో మత్యకారులకు ఈ నెల 14 అర్ధరాత్రి నుంచి సముద్ర వేటపై నిషేధాజ్ఞలు ఎత్తి…
‘ఈనాడు’ రామోజీరావు అస్తమయం .. తెలుగువారి దిగ్బ్రాంతి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈనాడు గ్రూప్ అధినేత చెరుకూరి రామోజీ రావు(88) నేడు, శనివారం తెల్లవారు జామున స్వర్గస్తులు కావడం ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని దిగ్బ్రాంతి…
3 రోజులుగా స్టాక్ మార్కెట్ లాభాలే..లాభాలు.. సెన్సెక్స్ లైఫ్టైమ్ హై
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇండియా కూటమి తాము బరిలో లేమని ప్రకటించడం తో ప్రధాని మోదీ వరుసగా మూడో సారి అధికారం చేపట్టనుండడంతో దేశీయ సూచీలు…