భీమవరం…చిన్నారితో కలసి గోదావరి నదిలో దూకిన భార్య భర్తలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి చెందిన బొంతు కిషోర్ కుమార్ (32), అతని భార్య యోచన, రెండేళ్ల కుమార్తె నిధిశ్రీ చించినాడ బ్రిడ్జి వద్ద…
ఉండి, టీడీపీ పెద్దలతో చంద్రబాబు సమావేశం.. బుజ్జగింపు.. ఇక లైన్ క్లియర్… ?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ‘అయినను.. ‘ఉండి సీటు రఘురామదే… వెనక్కి తగ్గనున్న రామరాజులు..?’ అంటూ నిన్న ఉదయం మన సిగ్మా ఆన్ లైన్ న్యూస్ లో…
ఈ నెల 15 న సీఎం జగన్’ భీమవరంలో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ ఈ నెల 15వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3గంటలకు భీమవరం…
ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. 1st 67% 2nd year 78% ఉత్తీర్ణత
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు నేడు, శుక్రవారం విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్…
భీమవరంలో రంజాన్ ప్రార్ధనలో పాల్గొన్న కూటమి అభ్యర్థి అంజిబాబు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నరసయ్య అగ్రహారంలోని సున్ని జామియా మజీద్ లో నేడు, గురువారం ఉదయం జరిగిన రంజాన్ వేడుకలలో.. ఈద్…
విజయ్ ఆంటోనీ, తొలిసారి వినోదాత్మకంగా ‘లవ్ గురు’.. రివ్యూ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడు సీరియస్ కధ చిత్రాలలో నటించే విజయ్ ఆంటోనీ ‘బిచ్చగాడు’ బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి క్రేజ్ సాధించాడు.…
భీమవరం వైసీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలె జయంతి వేడుకలలో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం, మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భీమవరంలో స్థానిక వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి…
భీమవరంలోఉద్రిక్తత…సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉండి టీడీపీ క్యాడర్ ఆందోళన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే శివరామరాజు అసంతృప్తితో 2వర్గాలుగా చీలిన టీడీపీ పార్టీలో రామరాజు వర్గంలో కూడా అసంతృప్తి సెగలు…
అయినను ..ఉండి’ సీటు రఘురామా’దే.. వెనక్కి తగ్గనున్న రామరాజులు ?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి లో రఘురామా కృష్ణంరాజు కు రాజకీయ ప్రాధ్యాన్యం కలిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు తప్పని పరిస్థితులలో ఉండి…
గోదావరి జిల్లాల మీదుగా పూరి, అయోధ్య, కాశీలకు ప్రత్యేక రైలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్రకు ప్రత్యే క రైలు నడుపుతున్నారు. పూరి, కోణార్క్,…