భీమవరంలో ‘నాయీ బ్రాహ్మణ సేవా సంఘ మందిరం’ ప్రారంభించిన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం స్థానిక మెంటే వారి తోటలో నూతనంగా నిర్మించిన నాయీ బ్రాహ్మణ సేవా సంఘం వారి మీటింగ్ హాల్ను నేడు, మంగళవారం…
పశ్చిమలో.. అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఫై నిఘా.. ప్రచార అనుమతులు.. కలెక్టర్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు చేస్తున్న ఖర్చును, వాటికీ అనుమతులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సుమిత్…
భీమవరం మండలంలో శరవేగంగా వైసీపీ అభ్యర్థుల పర్యటన..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం రాయలం మరియు కొమరాడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని, గూడూరి…
పశ్చిమ..లో ఫోన్లు, సిమ్ కార్డులను అధికారులకు అందజేస్తున్న వాలంటీర్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు గ్రామ, వార్డు సచివాలయ వలంటీ ర్లు విధులకు దూరంగా ఉండాలని…
ఏపీలో ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు సెలవులు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ఎండలు మండుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. . ఏప్రిల్…
కెసిఆర్ కుటుంబంలో మరొకరు అరెస్ట్ .. 38 మందిపై కేసులు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: లోక్ సభ ఎన్నికలవేళ, తెలంగాణాలో ఒక ప్రక్క బిఆర్ ఏస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ లోకి వలస వెళ్లిపోవడంతో మరో ప్రక్క ఎమ్మెల్సీ…
ఆంధ్ర ప్రదేశ్ లో గతంకన్నా ఎక్కువగా ఎండలు.. ఆరెంజ్ అలర్ట్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ వేడిమి అటు ఎన్నికల వేడిమి పోటాపోటీగా పెరిగిపోయున్నాయి. పలు ప్రాంతాలలో ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు…
జగన్ తో గొడవ లేకుండా ఐదేళ్లు పదవి హాయిగా అనుభవించవచ్చునే.. ‘కూటమి’కి రఘురామా సవాల్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగించాల్సిందేనని సుప్రీంకోర్టు నెంబర్ 2…
పశ్చిమ గోదావరి జిల్లాలో రబీలో 7.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో రబీ కోతలు మొదలయ్యాయి. దీంతో ధాన్యం సేకరణకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. రబీలో 9.45…
చంద్రబాబు, పవన్ లాంటి నిజాయితీ పరులే అధికారంలోకి రావాలి .. అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:భీమవరం జనసేన టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశంలో… కూటమి అభ్యర్థి అంజిబాబు మాట్లాడుతూ.. ప్రజలు ఆలోచించాలని.. జగన్ లో ఫ్యాక్షనిస్టు…