స్వర్గీయ గ్రంధి వెంకటేశ్వరరావు కు ద్వితీయ వర్ధంతి.. భీమవరంలో ఘన నివాళ్లు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మాజీ మునిసిపల్ చైర్మెన్, స్వర్గీయ. గ్రంధి వెంకటేశ్వరరావు (GVR) ద్వితీయ వర్ధంతి సందర్భంగా నేడు, గురువారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే…
3 000 రూ,ల పింఛన్స్ పంపిణి ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం త్యాగరాజ భవనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అవ్వ తాతలకు జనవరి 1వ తేదీ నుండి 3000 పెంచిన…
భీమవరం ప్రకాశం చౌక్ లో రోడ్డుపై బెటాయించిన అంగన్వాడీలు .. ఉద్రిక్తత
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కనీస వేతనాలు ఇవ్వాలని జీతానికి అనుగుణంగా గ్రాడ్యుటిని ఇవ్వాలని తదితర డిమాండ్లతో…
సీఎం జగన్ ను కలసిన సోదరి షర్మిల.. సినిమాను మించిన ట్విస్టులు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా చర్చించుకునే ఘటన జరిగింది. సీఎం జగన్ కు ఆయన సోదరి మధ్య విభేదాల గురించి…
భీమవరంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనాల రద్దీ.. అంతా ఉత్తిత్తిదే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్; కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ గత మంగళవారం రాత్రి 8 గంటల నుంచి పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు బంద్కు వెళుతున్నారన్న ప్రచారం…
సైంధవ్ .. ట్రైలర్ రిలీజ్.. వెంకీ మామ’ అరాచకం మాములుగా లేదుగా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి అటు ఫ్యామిలీ, ఇటు యాక్షన్ సినిమాలతో దుమ్ములేపేసే దమ్మున్న సీనియర్ హీరో వెంకటేష్. చాలాకాలం తర్వాత యాక్షన్ మోడ్ లోకి…
3000 చప్పున పింఛనులు విడుదల.. బాబు అవినీతిలో దత్తపుత్రుడు భాగస్వామి..సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నేడు, బుధవారం కాకినాడలో వృద్దులకు పింఛన్స్ విడుదల చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా .. 66 లక్షల 34వేల…
భీమవరంలో జనసేనాని 3 రోజుల పర్యటనకు ఏర్పాట్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉభయగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి (గురువారం) నుంచి వారం రోజుల పాటు ఉభయగోదావరి జిల్లాలో జనసేనాని…
కాంగ్రెస్ లో షర్మిల చేరికపై వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర విభజన తో ఆంధ్ర ప్రదేశ్ కు తీరని ద్రోహం చేసి రాష్ట్రంలో కనుమరుగు అయిపోయిన కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి…
పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ.. పోటీ చేసే ఆ నలుగురు వీరే..?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: టీడీపీ అధినేత చంద్రబాబు ఈనెల 7న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పర్యటన ఖరారు అయ్యింది. అలాగే ఎన్నికలలో నిలబడే అభ్యర్థులను…