రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీత, డా పిప్పళ్ల ప్రసాద్ కు భీమవరంలో సన్మానం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ద్వారా ఉత్తమ సంగీత విధ్వంసునిగా ఉగాది పురస్కార అవార్డును అందుకున్న భీమవరంకు చెందిన డా పిప్పళ్ల…

కల్తీ పాల విషాదంలో 17 కి చేరిన మృతులు.. మరో ఇద్దరు ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమహేంద్రవరంలో గత మహా శివరాత్రి రోజు జరిగిన కల్తీపాల ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటన వల్ల ఆస్పత్రిలో…

‘ధురంధర్’ ఆదిత్య ధర్ దర్శకత్వంలో ‘అశ్వథామ’.. తెలుగు హీరో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలో దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్ తరువాత .. డైరెక్టర్ ఆదిత్య ధర్( adhityadhar) పేరు ఇప్పుడు ఒక సంచలనంగా…

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణి.. హోటళ్లు కు కాస్త ఊరట..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు..తో పెట్రోల్. గ్యాస్ కొరత ప్రపంచ దేశాల మీద చాలా వరకు ప్రభావం చూపుతున్నాయి. మరీ…

మరింత పడిపోయిన బంగారం, వెండి ధరలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంకా పెరిగిపోయిన నేపథ్యంలో భారత్‌లో నేడు సోమవారం స్టాక్ మార్కెట్ తో పాటు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా…

భీమవరంలో రొయ్య రైతులు ధ్వజం.. ప్రభుత్వం చేసింది ఏమి లేదు..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం భీమవరం నియోజకవర్గం వీరవాసరంలో తులసీ కల్యాణ మండపంలో గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన రొయ్య…

గణపతి సచ్చిదానంద “Music For Meditation”.. తెలంగాణ స్పీకర్ తో రఘురామా..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి “Music For Meditation” కార్యక్రమంలో తెలంగాణ…

ఇజ్రాయిల్ అణు కేంద్రం లక్ష్యంగా ఇరాన్ దాడులు.. వందలమంది..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆధునిక ఆయుధాలు, ఖండాంతర క్షిపణులు సమకూర్చుకొన్న ఇరాన్ ఫై ట్రంప్ చేయించిన దాడి పెద్ద తప్పిదమని మాజీ అమెరికా ప్రసిడెంట్…

రేపటి నుంచి రేషన్ షాప్ ద్వారా.. ఏపీ ‘కిరోసిన్’ పంపిణి

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వంట గ్యాస్ కొరతల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకరించారు.…

ఉమ్మడి పశ్చిమ గోదావరిలో సైబర్ క్రైమ్.. ఎమ్మెల్యే వద్ద 12 లక్షల దోపిడీ..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి మోసాలకు సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులు,ప్రముఖ వ్యాపారస్తులను కూడా…