భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్దానము,లో నేడు, శనివారం హుండీ తెరచి లెక్కించగా గత 65 రోజులకు భక్తులు కానుకలుగా…
భీమవరం పట్టణ వైసిపి పార్టీ అధ్యక్షుడిగా తోట బోగయ్య..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం, ప్రతిష్టాకర భీమవరం పట్టణం అధికార వైసిపి పార్టీ అధ్యక్షుడిగా తోట బోగయ్యను నియమించినట్లు ఎమ్మెల్యే గ్రంధి…
OTT లో ‘‘మిస్ శెట్టి… మిస్టర్ పొలిశెట్టి’ స్ట్రీమింగ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరో ప్రభాస్ నేతృత్వంలోని ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించిన ‘యూ వి క్రియేషన్’ బ్యానర్ ఫై సీనియర్ హీరోయిన్ అనుష్క ,…
‘జగనన్న ఆరోగ్య సురక్ష’కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలో ఇంటింటికి ఆరోగ్యం చేరాలని ప్రతి ఇంటా కుటుంబ సభ్యులకు ఎటువంటి అనారోగ్యం లేకుండా వైద్యసేవలు ఉచితంగా అందివ్వాలన్న లక్ష్యంతో ఆరోగ్య…
చంద్రబాబుకు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ…
‘మోత మోగిద్దాం’ కి మద్దతు ఇవ్వండి.. ఎంపీ రఘురామ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జైలు లో ఉన్న చంద్రబాబుకి మద్దతుగా గత 2వారలు పైగా ఢిల్లీలో ఉంటున్నలోకేశ్, భార్య బ్రహ్మణి’ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు…
ఆసియా గేమ్స్ లో భారత్ 4 స్థానంలో.. భారత షూటర్ల హవా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చైనా వేదికగా జరుగుతున్న ఆసియాక్రీడల్లో నేడు, శనివారం భారత షూటర్ల హవా కొనసాగుతుంది. శుక్రవారం మన షూటర్లు మరో గోల్డ్, సిల్వర్…
భీమవరంలో బాలిక ను దారుణ హత్య చేసిన బాబాయిని అరెస్ట్ చేసాం.. ఎస్పీ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంచలనం కలిగించిన అత్యంత కిరాతకమైన హత్య కేసు.. భీమవరం లెప్రసీ కాలనీలో ములుకు రత్న కుమారి (12) హత్య కేసులో..…
ఎందుకు వచ్చిన దీక్షలు? చంద్రబాబు జైలు నుండి రాలేరు .. రఘువీరా రెడ్డి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రాజకీయంగా ఒక వెలుగు వెలిగిన దర్పం వదిలేసి..రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక మార్గంలో సామాన్య వ్యక్తిగా జీవితం గడుపుతున్న మాజీ మంత్రి…
AP మీదుగా ప్రత్యేక రైళ్లను వచ్చే నవంబరు నెలాఖరు వరకు పొడిగింపు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పండుగలు శుభ ముహుర్తాలు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మీదుగా రద్దీ రూట్లలో వేసిన 15 ప్రత్యేక రైళ్లను వచ్చే నవంబరు నెలాఖరు…