అమెరికాలో ప్రధాని మోదీ తో, ఎలాన్ మస్క్ భేటీలో..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు.. అమెరికాలో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ ట్విట్టర్ సీఈవో.. ఎలాన్ మస్క్తో తాజాగా…
టీడీపీ తో పొత్తు ఎలా? శాంతి భద్రతలపై మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు.. సోము వీర్రాజు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అడ్జక్షుడు సోము వీర్రాజు మీడియా తో మాట్లాడుతూ.. చంద్రబాబు తో బీజేపీ పొత్తు వార్తలను…
ఈ నెల 26 న నరసాపురం బహిరంగ సభ..3 లేక 4 రోజులు భీమవరంలోనే పవన్ కళ్యాణ్..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 26వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది. జన సైనికులు భారీ స్వాగతానికి…
భీమవరం పట్టణ అభివృద్ధికి 62 కోట్ల ఖర్చు చేసాము. మరో 7 కోట్లతో.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు,మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో పట్టణ అభివృద్ధి పై సమీక్ష జరిపారు. తదుపరి…
భీమవరంలో SIO ఆధ్వర్యంలో ‘ఓ యువత మేలుకో! చైతన్య సదస్సులో..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: స్తూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఐ.ఓ.) జాతీయస్థాయి విద్యార్థి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న ‘ఓ యువత మేలుకో!…
దొంగ ఓట్లు నమోదు చేసారు.. వాలంటీర్ వ్యవస్థను దూరంగా పెట్టండి…. EC కి ఎంపీ రఘురామా లేఖ
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఏపీలో దొంగ ఓట్లు నమోదు అవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి నరసాపురం ఎంపీ, రఘురామా కృష్ణంరాజు నేడు, మంగళవారం ఫిర్యాదు చేశారు.…
చినమీరం లో 41 లక్షల పైగా నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించిన MLA గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలంలోని చిన అమిరం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ప్రారంభించారు. 21 లక్ష…
శుభవార్త! దిగివస్తున్నా ‘జీడీ పప్పు’ ధరలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అన్ని ధరలు పెరిగిపోతుంటే గోదావరి జిల్లాలో మాత్రం జీడి గింజల ధర భారీగా దిగివచ్చింది. . గత మార్చి, ఏప్రిల్…
ఏమిటి? మీ ‘వీధి రౌడీ’ బాషా ? గుండు’ ఎంతమందికి గీయించారో చెప్పాలి? ముద్రగడ ఆగ్రహం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తాజగా లేఖ రాశారు. అందులో.. పవన్ కళ్యాణ్ గారు..…
యువ హీరో నిఖిల్..రానా కీలక పాత్రలో.. ‘స్పై’… ఈ నెలలోనే విడుదల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హీరో పాపులారిటీ సాధించిన నిఖిల్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘స్పై’…గ్యారీ దర్శకత్వం వహించారు. ఈనెల…