ఇకపై రేషన్ బియ్యం పూర్తీ ఉచితం.. పశ్చిమ గోదావరిలో 15,లక్షలమందికి బియ్యం ఉచితం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇకపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు రేషన్ బియ్యాన్ని ఇక పూర్తి ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇం తవరకూ…

జీవో నంబర్ 1పై విచారణ ఈ 23న హైకోర్టు చేస్తుంది.. ఇప్పుడు జోక్యం చేసుకోలేం.. సుప్రీం కోర్ట్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల చంద్రబాబు రోడ్డు షోలలో జరిగిన అపశృతులు 11 మంది మరణించిన దృష్ట్యాఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రధాన రహదారులపై…

ఏప్రిల్ 1 నుండి 15 ఏళ్ళు దాటిన వాహనాలు తుక్కు క్రింద లెక్క.. కేంద్రం ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇకపై పదిహేను సంవత్సరాలు సర్వీస్ దాటిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అన్ని వాహనాలను వచ్చే ఏప్రిల్ 1నుంచి తుక్కు…

శుభవార్త.. కేవలం 10 వ తరగతి అర్హతతో 11వేలు పైగా కేంద్ర ఉద్యోగాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేవలం పదో తరగతి అర్హతపై భారీగా ఉద్యో గాల భర్తీకి కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు…

భీమవరంలో మొదటి విడతగా 6,324 గృహలు పూర్తీ అవుతున్నాయి.. MLA గ్రంధి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గంలో మొదటి విడతగా జరుగుతున్న గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్…

అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్… చైనా తగ్గిపోయింది మరి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ జనాభా ఎక్కువ ఉన్న దేశాలలో చైనా ను అధిగమించి భారత్ నెంబర్ 1 గా నిలబడింది. వరల్డ్ పాపులేషన్ రివ్యూ…

రవాణా వాహనాలకు త్రైమాసిక ‘హరిత’పన్ను పెంపు ఫై ఆందోళన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో డీజిల్ ఇంధనం వాడే రవాణా వాహనాలపై అదనంగా త్రైమాసిక గ్రీన్ టాక్స్ 25 శాతం పెంచేందుకు రాష్ట్ర…

తాడేపల్లి గూడెంలోని ఏపీ ‘NIT’కు జాతీయ ప్రాజెక్టు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలోని కేంద్ర విద్య సంస్థ ఏపీ నిట్‌కు జాతీయ ప్రాజెక్టు మంజూరైంది. కొత్త స్పింట్రోనిక్స్‌ పదార్థాలపై…

పెరిగిపోతున్న బంగారం ధరలకు కాస్త విరామం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కొత్త ఏడాది పండుగ వేళలు నేపథ్యంలో గత కొన్ని రోజులుగా పెరగడమే తప్ప తగ్గని బంగారం ధరకు నేడు గురువారం కాస్త…

‘2024 తర్వాత మీరు ఇంటికి.. మేం ఢిల్లీకి’ నలుగురు సీఎంలుతో BRS సభలో KCR నినాదం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత నిర్వహించిన తొలి సమావేశమైన ఖమ్మం సభకు నేడు, బుధవారం గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యకర్తలు,…