2 టీచర్లు స్థానాలలో విజయాలు 3 పట్టభద్రుల స్థానాలలో ఓటమితో వైసీపీకి సంకేతం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికలు మాములు ఎమ్మెల్యే ఎన్నికలలో జరిగినట్లు ఒక ఓటు ఎక్కువ వచ్చిన అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించలేరు. 50 శాతం ఓట్లు…

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారికి 8 గ్రాముల బంగారు కానుక

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు అడబాల రాంబాబు వారి కుటుంబసభ్యులు శ్రీ అమ్మవారికి కానుకగా 8గ్రాములు బంగారాన్ని…

కొవ్వూరు..ఇద్దరు యువకులు గోదావరిలో దూకి గల్లంతు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొవ్వూరు వద్ద రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి ఇద్దరు యువకులు గోదావరిలో దూకి గల్లంతైనట్టు సమాచారం. గత, ఆదివారం రాత్రి…

టీడీపీ ఎమ్మెల్యేలు నన్ను తోసేద్దామనుకొన్నారు, నేను బుద్ధుడిని కాను.. స్పీకర్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, సోమవారం ఏపీ అసెంబ్లీ సమావేశంలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు మధ్య జరిగిన ఉద్రిక్తత ఫై స్పీకర్…

ఏమిటి? సహా జీవనాలకు కూడా రిజిస్టర్ చేయించాలా ? సుప్రీంకోర్ట్, అసహనం

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల భారతదేశంలో యువత నగరాలలో పాటిస్తున్న సహజీవనాలు అనే పశ్చిమ దేశాల సంస్కృతీ గురించి అందరికి తెలిసిందే. అయితే సహజీవనాల్లో నేరాలు…

నా పాలన బాగోకపోతే, ఈ తోడేళ్ళుకు పొత్తులు ఎందుకు ? సీఎం. జగన్, సవాల్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు, ఆదివారం ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో పర్యటించారు. ఈ సందర్భంగా జగనన్న విద్యాదీవెన సభ 4వ విడత…

వేసవిలో వర్షాల దెబ్బకు భీమవరం జోన్ ఆక్వా రైతులు అలర్ట్.. అదృష్టవ శాత్తు ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఈ మండు వేసవిలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వా…

ఏప్రిల్ 1 నుండి ఇన్కమ్ టాక్స్ నిబంధనలులో మార్పులు…

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: 2022-23 ఆర్థిక సంవత్సరం పూర్తయి కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రారంభం కాబోతోంది. ఆదాయపు పన్ను కొత్త నియమాలు ఏప్రిల్ 1…

పశ్చిమ గోదావరి జిల్లా లో 3 రోజులుగా వర్షాలు మేఘాంధకారం..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: అల్పపీడన ద్రోణి ప్రభావంగా జిల్లావ్యాప్తంగా మొన్న, నిన్న, నేడు, ఆదివారం వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా కేంద్రం భీమవరం లో నిన్నటి నుండి…

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ లో టీడీపీ విజయం.. ఫలితంలో హైడ్రామా..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎట్టకేలకు టీడీపీ విజయం సాధించింది, కీలకమైన మొదటి ప్రాధాన్యత ఓట్లలో వైసీపీ…