శ్రీ మావుళ్ళమ్మవారి నిత్యాన్నదాన ట్రస్ట్ కి 1లక్ష కు పైగా కానుక

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ప్రజలకు మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. పట్టణానికి చెందిన అక్కిరెడ్డి సీతారాం, ఆదిలక్ష్మి…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి 16 గ్రాముల బంగారు కానుక..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారిని దర్శించుకున్న స్థానిక భక్తులు బొప్పన దుర్గా రామ్ కుటుంబసభ్యులు తో కలసి శ్రీ మావుళ్ళమ్మ అమ్మ…

బంగారుతల్లి, శ్రీ మావుళ్ళమ్మ, ఉత్సవాలలో హైలైట్స్ ఏమిటంటే.. ఉత్సవ కమిటీ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నీరుల్లి కూరగాయల పండ్ల వర్తక సంఘం, శ్రీ మావుళ్ళమ్మవారి ఉత్సవ కమిటీ (రామాయణం గోవిందరావు అడ్జక్షులు ) ఆధ్వర్యంలో వారి…

చిరు వ్యాపారులు కు జగనన్న తోడు.. సీఎం జగన్ బటన్‌ నొక్కి నిధులు విడుదల..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న తోడు పథకానికి సీఎం జగన్ బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. ప్రభుత్వం చేతివృత్తుల కళాకారులకు…

చిరు, బాలయ్య సినిమాల టికెట్స్ ధరల పెంపుకు జగన్ సర్కార్ ఆమోదం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మైత్రి మూవీస్ అధినేతలు చేసిన విజ్ఞప్తి ని జగన్ సర్కార్ మన్నించింది. సంక్రాంతి సినిమాలు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు 10…

ఇకపై ఆధార్ కార్డు తనిఖీ కి ఈ నూతన ప్రమాణాలు పాటించవలసిందే..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆధార్ కార్డు తనిఖీకి సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీచేస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తాజగా ఒక ప్రకటన చేసింది. ఆఫ్లైన్…

RRRలో ‘నాటు నాటు’కు ప్రపంచ ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రపంచ సినీ చారిత్రలో ఆస్కార్ తరువాత అంత ప్రతిష్టాత్మక అవార్డు గా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ (Golden Globe) అవార్డును మన…

జగన్ అన్న తోడు.. భీమవరంలో 5,000 చిరు వ్యాపారులకు లబ్ధి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చిరు వ్యాపారులకు తమ జగన్ ప్రభుత్వం అండగా ఉందని భీమవరం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. నేడు, మంగళవారం స్థానిక…

భీమవరంలో జీవన్ సాగర్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన గ్రంధి రవితేజ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్నంలో సంక్రాంతి సంబరాలు , శ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలకు ఎంతో దూరప్రాంతాల నుండి వచ్చే వేలాది మంది…

తాడేపల్లి గూడెం మీదుగా సంక్రాంతి రోజులలో సికింద్రాబాద్, తిరుపతి కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి కి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు ప్రత్యే క రైళ్లు నడుపుతున్న రైల్వే…