అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకొంటాం.. మండలి చైర్మెన్ మోషేను రాజు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 20వ తేదీ రాత్రి సమయంలో భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం బాలేపల్లి గ్రామంలో ని దళిత పేటలో మూడు…

త్రివిక్రమ్.. మహేష్ బాబుల సినిమా షూటింగ్ శరవేగంగా..హైలైట్స్ ఏమిటంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తో అతడు’, ‘ఖలేజ’ చిత్రాల తర్వాత…

సాయి భక్తులకు శుభవార్త! విజయవాడ నుంచి షిర్డీకి విమాన సర్వీసులు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నారు. సాయి బాబా భక్తులకోసం ఈ సర్వీసులను…

ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గ గుడిలో ప్రసాదాలలో నాణ్యత లేని సరుకులు..?

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో దుర్గామాత భక్తులకు పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న విజయవాడ ఇంద్ర కీలాద్రి ఫై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో లో ప్రసాదాల తయారీ…

కారును లారీ ఢీ కొన్న ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: చిత్తూరు జిల్లా లో కుప్పం నేషనల్ హైవే పై నేడు, ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడుపల్లి మండలంలోని…

సీఎం గా కెసిఆర్ ఉండగా ఎన్నికలు సజావుగా జరగవు అందుకే .. YS షర్మిల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ వైసిపి పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల నేడు, శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై తో షర్మిల భేటీ అయి వైద్యవిద్యార్ధిని ప్రీతి…

భీమవరం డివిజన్ ఖాజీగా ఫైజీకి నియామక పత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తన కార్యాలయంలోమర్యాదపూర్వకంగా కలసిన భీమవరం ముస్లీమ్ పెద్దలతో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. భీమవరం సున్ని జామియా మస్జిద్ ఫేస్…

జూ. ఎన్టీఆర్ కు టీడీపీ ని అప్పగించండి.. రాష్ట్రంలో కాదు ముందు మీ పార్టీలో మార్పు రావాలి .. కొడాలి ఘాటు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల లోకేష్ తన పాదయాత్రలో టీడీపీ కార్యకర్తల నుద్దేశించి సభలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ను ప్రశంసిస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ని టీడీపీలోకి…

శుభవార్త! ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వయోపరిమితి పెంపు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ఉద్యో గార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఈడబ్ల్యు ఎస్వారికి…

ఆగివున్న 3 బస్సు లను ఢీ కొన్న ట్రక్కు .. ప్రమాదంలో 14 మంది మృతి.. 60 మందికి గాయాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మధ్యప్రదేశ్ లో నేడు, శనివారం తెల్లవారు జాము ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన బస్సులను ఓ…