బర్రెవానిపేటలో గడపగడపకు.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మండలం బర్రెవానిపేట గ్రామంలో నేటి, శనివారం సాయంత్రం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా…
అమరావతి రైతుల పాదయాత్ర..వీరవాసరం నుండి పాలకొల్లు వరకు 3 గం. ట్రాఫిక్ జామ్.. వర్షంలో వాహనదారుల అసహనం
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజక వర్గం వీరవాసరం నుండి నేటి ఉదయం 10 గంటలకు అమరావతి రైతులు పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో పాలకొల్లు…
పాదయాత్ర ను భీమవరం ప్రజలు పట్టించుకోలేదు..వదంతులు నిజమైతే 2 సారులు మంత్రిని..ఎమ్మెల్యే గ్రంధి
సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, నేడు, శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో .. చంద్రబాబు డైరెక్టన్…
భీమవరం శ్రీ నూకాలమ్మ దసరా వేడుకల, మహా అన్నసమారాధన.. రేపు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనేక దశాబ్దాలుగా భీమవరం శ్రీరాంపురం ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్ లో వేంచేసినటు వంటి శ్రీ శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి…
మార్చి 31 నాటికి రోడ్లు బాగుండాలి..ఫ్లెక్సీ వ్యాపారులకు కలెక్టర్లు సహకరించాలి.. సీఎం జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ లోని పురపాలక,పట్టణాభివృద్ధిశాఖపై సమీక్షా సమావేశంలో ..నగరాల్లోపరిశుభ్రత, వేస్ట్ మేనేజ్మెంట్, మురుగునీటి శుద్ధి, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, నగరాలు,…
మంత్రి పదవికి రాజీనామా చేసి ‘విశాఖ రాజధాని’ ఉద్యమం ..మంత్రి ధర్మాన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా అరసవళ్లిలో నేడు, శుక్రవారం నిర్వహించిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ…
భీమవరంలో అమరావతి రైతుల పాదయాత్ర లో హైలైట్స్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రైతుల పాదయాత్ర నేడు, శుక్రవారం భీమవరం లో ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భీమవరం పీపీ రోడ్ రహదారి గుండా తెలుగుదేశం…
శ్రీ మావుళ్ళమ్మవారి అఖండ అన్నసమారాధన ఘనంగా.. రూ.101,116/-లు కానుకగా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో దసరా వేడుకలు ముగింపు సందర్భముగా నేడు, శుక్రవారం ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల…
అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా భీమవరంలో సిపిఎం ప్రదర్శన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర నేడు, శుక్రవారం భీమవరం లో ప్రవేశించడంతో వారికీ మద్దతుగా భీమవరం పట్టణంలో నేటి శుక్రవారం…
విజయవాడ మీదుగా ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు 50 రైళ్లను పూర్తిగా రద్దు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు సుమారు తొమ్మిది రోజుల పాటు…