Month: January 2024

ఆరోగ్యశ్రీ .. నిలిపివేసిన 15 ఆసుపత్రులకు ప్రభుత్వ నోటీసులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వం సకాలంలో తమకు గత 3 లేదా నాలుగు నెలల నుండి బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ…

AP లో ఒక్కసారిగా 92 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కసారిగా భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. 92 మంది మున్సిపల్ కమిషనర్లను ఏపీ ప్రభుత్వం తాజగా…

నేటి నుంచి 3 రోజుల పాటు 6 ‘రా.. కదలిరా’ సభలలో చంద్రబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ‘రా కదలి రా’ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.…

ఈనెల 30న సీఎం జగన్ ‘ఉమ్మడి పశ్చిమ గోదావరి’ పర్యటన ఖరారు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో పర్యటన ఖరారు…

భీమవరంలో గణతంత్ర వేడుకలు ఘనంగా.. ప్రభుత్వ విప్. గ్రంధి ఆధ్వర్యంలో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో వాడవాడలా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ లోను భీమవరం టీడీపీ, జనసేన కార్యాలయాలలోను,…

గీతా ఆర్ట్స్ వారి అల్లు అర్జున్, బోయపాటి కాంబినేషన్ లో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వరుసగా 3 ఘనవిజయాలు సాధించారు. బోయపాటి వెంకటేష్ తో తులసి, రవితేజ తో భద్ర, అల్లు…

పశ్చిమ గోదావరి జిల్లాలో నలుగురు పోలీస్ C I లు బదిలీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికలు సమీపిస్తున్న వేళా పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీస్ అధికారుల బదిలీల పర్వము కొనసాగుతుంది. తాజగా.. జిల్లాలో నలుగురు సీఐలను బదిలీ…

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా.. గవర్నర్ నజీర్..సీఎం జగన్..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. విజయవాడ…

ఆర్టీసీ డిపో వద్ద 29 లక్షల రూ.తో CC రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే గ్రంధి ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ పరిధిలో ఇటీవల కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పరచిన నూతన రోడ్లను వరుసపెట్టి ప్రారంభోత్సవాలు చేస్తున్న భీమవరం ఎమ్మెల్యే…

ఎం వెంకయ్య నాయుడు, చిరంజీవి లకు ‘పద్మ విభూషణ్‌’ అవార్డ్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు టాలీవుడ్‌ నుంచి మెగాస్టార్‌…