Month: April 2024

పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువు పొడిగింపు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పాలిసెట్ 2024 ప్రవేశ పరీక్ష ధరఖాస్తు గడువును ఏప్రిల్ 10వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ,…

భీమవరంలో ఆటో డ్రైవర్స్ కు అండగా ఉంటాను.. ఇల్లు ఇప్పిస్తాను… అంజిబాబు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి అన్నివర్గాల వారూ జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని భీమవరం నియోజకవర్గం జనసేన, టిడిపి, బిజెపిల…

చేబ్రోలు లో పవన్ కళ్యాణ్ కొత్త నివాస భవనం.. ఒక్క రూపాయి అద్దె..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అనారోగ్యానికి గురైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోలుకొని రేపటి ఆదివారం నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని భావిస్తున్నారు. అయితే…

ఉండిలో PVL తో కలసి వైసీపీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి ఉమాబాల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గం ఉండి మండలం మహదేవపట్నం గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్రపురంలో శ్రీమతి గుర్రం నారాయణమ్మ కళ్యాణ వేదికలో జరిగిన బిసిల అత్మీయ…

సంచలన నిర్ణయం.. తిరుమలలో ఇకపై VIP బ్రేక్ దర్శనాలు రద్దు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో వేసవి సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో వచ్చే యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ…

పశ్చిమ గోదావరిలో చంద్రబాబు.. సంఘీభావం తెలిపిన బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలలో పర్యటనకు నేడు, శుక్రవారం జిల్లాలో ప్రవేశించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబును ప్రజాగళం ర్యాలీలో…

భీమవరం పంచారామ క్షేత్రంలో ఈనెల 7న భస్మాభిషేకం…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడిలో వేంచేసి యున్న పవిత్ర పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థనస్వామివార్ల దేవస్థానం నందు మాస శివరాత్రి సందర్భముగా ఈనెల…

కనివిని ఎరుగని భారీ మెజారిటీ నాకు కావాలి .. గ్రంధి శ్రీనివాస్ వినూత్న ప్రచారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చే ఎన్నికలలో మరోమారు పోటీచేస్తున్న ప్రభుత్వ విఫ్, స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం…

విజయదేవర కొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఎలా ఉందంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయదేవర కొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు, శుక్రవారం ఇండియాతో పాటు ఓవ‌ర్సీస్‌లో…

ఎండల వేడిలో గోదావరి జిల్లాల వారికీ.. రైలులో ఏసీ ప్రయాణం బహు కష్టం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఈ ఎండలలో ప్రయాణాలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. మరో ప్రక్క శుభకార్యాలు ఉన్నాయి, మరి ఛార్జీలు…