Month: May 2024

కలిదిండి, నుండి కైకలూరు వరకు ఎన్నికల రోడ్ షోలో ‘వెంకీ మామ’..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విక్టరీ వెంకటేష్ ఎన్నికలల్లో నిలబడిన తన బంధువులును గెలిపించుకోవడానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న విషయం విదితమే.. తెలంగాణాలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి…

ఫేక్ సర్వే ల జోరు.. ఓటర్ తెలివిగా ఉన్నాడు.. బెట్టింగులకు దూరంగా ఉండండి…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ లకు జరుగుతున్నా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరుగనుండడంతో…

రేపటితో ఎన్నికల ప్రచారం ముగింపు.. పశ్చిమలో తాజా పరిస్థితి..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ లకు జరుగుతున్నా ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ జరుగనుండడంతో…

పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నా.. చిరంజీవి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను 132 మందికి పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే! వారిలో 67 మందికి…

అంజిబాబు ను ‘టీడీపీ జనసేన’ వాళ్లే నమ్మరు..జిల్లాలో అత్యధిక మెజారిటీ నాదే .. గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల పోలింగ్ కు ఇక గడువు మరో 4 రోజులు మాత్రమే ఉంది..అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో.. వైసీపీ అభ్యర్థిగా…

రేపు ఉండిలో చంద్రబాబు “ప్రజాగళం” బహిరంగ సభ…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపు శుక్రవారం ఉదయం 10గంటలకు ఉండి పట్టణ సెంటర్ లో తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు “ప్రజాగళం” బహిరంగ సభ…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి .. మజ్జిగ చలివేంద్రం ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణలో వేసవిలో భక్తులు స్థానికుల దాహార్తిని తీర్చేందుకు చల్లటి కుండ…

ఎన్నికల ప్రచారంలో ‘వెంకీ మామ’ ఎందుకు దిగారో తెలుసా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇప్పటికి టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో వెంకటేష్ రాజకీయాలకు, వివాదాలకు చాలా దూరం గా వుంటారు. గత 2 దశాబ్దాల క్రితం…

భీమవరం .23,24,25 వార్డులలో కూటమి అభ్యర్థి అంజిబాబు ప్రచారం.

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, గురువారం ఉదయం కూటమి బలపరచిన జనసేన అభ్యర్థి పులపర్తి అంజిబాబు స్థానిక 23,24,25 వార్డులను ప్రజలను టీ…

పశ్చిమలో .. చివరి అంకంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. కలెక్టర్ అబినందనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 13,854 మంది తపాలా బ్యాలెట్కు దరఖాస్తు చేసుకోగా గత బుధవారం వరకు 13,177 మంది ఓటు హక్కు…