Month: May 2024

EC ఆదేశాలతో.. చంద్రబాబు AI లోకేష్ A2 గా CID కేసు నమోదు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ ఫై టీడీపీ ఫేక్ ప్రచారం చేస్తుందని పిర్యాదులు రావడంతో ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ విచారణ…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ.. 48 డిగ్రీల కు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్టులు కూడా కొనసాగుతున్నాయి.…

మైనారిటీలపై రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని చంద్రబాబు సమర్థిస్తున్నారు.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ముస్లింల రిజర్వేషన్లపై బీజేపీకి ఉన్న పాలసీకి.. టీడీపీ జనసేన మద్దతు పలుకుతున్నారని తొలిసారి సీఎం జగన్ బిగ్గరగా ఆరోపించారు. నెల్లూరు బహిరంగ…

రేపటి, ప్రధాని మోడీ రాజమండ్రి పర్యటనకు, గోదావరి జిల్లాల కూటమి శ్రేణులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాజమండ్రి లో రేపటి సోమవారం కూటమి పార్టీల ‘ విజయ శంఖా రావం’ బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ రానున్నారు. ఆయనతో…

కాళ్ళకూరులో పవిత్ర వరూధిని ఏకాదశి.. వేలాదిగా భక్తులు..ఆధ్యాత్మిక సందడి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర వరూధిని ఏకాదశి సందర్భముగా నేడు, శనివారం శ్రీ నారాయణుడిని దర్శించుకొంటే సహస్ర గోవులను దానం చేసిన ఫలితం వస్తుందని పురాణ…

ప్రజల రక్తం తాగేది జగనే .. నేను రక్తం ఎక్కిస్తాను.. చంద్రబాబు సెటైర్స్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రముఖి వస్తే ప్రజల రక్తం తగ్గుతుందని ఇటీవల సీఎం జగన్ పెద్ద ఎత్తున తన సభలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దానికి…

పశ్చిమ గోదావరి జిల్లాలో, వృద్ధులు, వికలాంగులకు ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోనే తొలిసారిగా ఎన్నికల సంఘం వృద్ధులు, నడవలేని 40 శాతంకన్నా ఎక్కువ వికలాంగత్వం వున్న వికలాంగులకు తమ ఇళ్ల వద్దే ఓటు…

భీమవరం DNR కాలేజీ లో ‘Edex’ కోర్సులపై సమీక్షా సమావేశం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో అఫిలియేషన్ లో పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని డిగ్రీ కళాశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి…

ఉండిలో నా మెజారిటీని తగ్గించలేరు..శివ’ చేస్తుంది తప్పు.. రఘురామ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎంపీ రఘురామా కృష్ణంరాజు ఉండి లో కూటమి బలపరచిన టీడీపీ అభ్యర్థిగా నేటి శనివారం ఉదయం ఉండి నియోజకవర్గంలోని కాళ్ళ మండలంలో…

కరోనా సమయంలో వీళ్లంతా ఎక్కడికి పోయారు? వీళ్లా ప్రజలను ఉద్దరించేది? .. గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల నేటి శనివారం ప్రభుత్వ విప్ మరియు భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్…