సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శనివారం భీమవరం, హౌసింగ్ బోర్డు కాలనీ లో గల శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి మందిరమునకు రాష్ట్ర హైకోర్టు జడ్జి Dr V R K కృపా సాగర్ విచ్చేసి ఆలయ మర్యాదలతో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకట్రాజు,కార్యదర్శి కుక్కల బాల, జానపాటి మధుసూదనరావు, పాణిoగిపల్లిశ్రీనివాసచార్యులు, గొన్నాబత్తుల మల్లేశ్వరావు,కడలి వెంకటేశ్వరరావు,అల్లూరి బంగార్రాజు,తాడికొండ కోటేశ్వరరావు గుప్త,కడలి ఫణికుమార్ ఇతర కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *