సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటివల లోక్‌సభలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందడంతో, డిజిటల్ లావాదేవీలపై ఇకపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తారనే ఆందోళన వినియోగదారుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో.. భారత దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ (UPI) యాప్ ఫై చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ తాజగా ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *