సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వేసవి సెలవుల నేపథ్యంలో అదనపు రద్దీని తగ్గించడానికి, ప్రత్యేక రైలు సర్వీసులను భీమవరం మీదుగా చర్లపల్లి మరియు విశాఖపట్నం మధ్య 12 వేసవి ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగించబడ్డాయి అని రైల్వే శాఖ ప్రకటించింది. రైలు నం. 08579 విశాఖపట్నం నుండి చర్లపల్లి వరకు నేటి నుండి అంటే ఈనెల 25వ తేదీ నుండి మే నెల 30వ తేదీ వరకు మరియు 08580 చర్లపల్లి నుండి విశాఖపట్నం వరకు నేటి నుండి అంటే రేపు శనివారం నుండి ఈనెల 26వ తేదీ నుండి మే నెల 31వ తేదీ వరకు ప్రయాణ సర్వీసులు కొనసాగాయి. మార్గమధ్యలో, ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లె, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట. రాజమండ్రి. నిడదవోలు. తణుకు, భీమవరం టౌన్. అకివీడు వద్ద ఆగుతాయి. కైకలూరు, గుడివాడ. విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి. మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లు ఇరువైపులా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ ఉంటాయి. స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు.ఉంటాయి.
