Author: sigmatelugu@gmail.com

భీమవరంలో అది అండర్ టర్నల్ కాదు.. నీటి మడుగు ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో వాహనాల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు, తాడేపల్లి గూడెం వైపు రైల్వే గేటు పడకుండా ప్రతి రోజు వేలాది వాహనాలు…

భారీ వర్షాలుతో స్తంభించిన జన జీవనం.. ప.గో జిల్లా కలెక్టర్ ఆదేశాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం ప్రభావంతో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు నేడు, శుక్రవారం కూడా అదే రీతిన…

శ్రీమావుళ్ళమ్మ వారికి 20 గ్రా. బంగారం కానుక .. బంగారు చీర 80 శాతం పూర్తీ.. ఎమ్మెల్యే

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి స్థానిక భక్తులు T వెంకట సత్యనారాయణ పద్మావతి దంపతులు 20 గ్రాముల బంగారం కానుకగా…

ప్రధాని మోడీ కి జగన్ లేఖ.. ఏపీలో అంతటా అరాచకమే.. 31మందిని చంపారు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ కోరుతూ లేఖ రాశారు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత 45…

రుతుపవనాల ద్రోణి.. .భీమవరంలో వర్షం కురుస్తూనే ఉంది..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి…

పుంగనూరులో ఎంపీ మిదున్ రెడ్డి ని అడ్డుకోబోయిన టీడీపీ .. తీవ్ర ఉద్రిక్తత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వినుకొండ దారుణ అమానుష ఘటన దేశంలోనే టాప్ రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రేండింగ్ కొనసాగుతుండగా.. నేడు, గురువారం పుంగనూరు…

ఆగస్టు నుండి..’మహిళలకు ఉచిత బస్సు’ పశ్చిమ గోదావరి జిల్లా వరకేనా?

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించినా అమలుచేసేందుకు పశ్చిమ గోదావరి జిల్లా ఆర్టీసీ యం త్రాంగం…

అత్యధికంగా ‘జనసేన’ సభ్యత్వాలు నమోదు కావాలి.. ఎమ్మెల్యే అంజిబాబు

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గoలో అత్యధికంగా జనసేనపార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యేలా జనసైనికులు, వీర మహిళలు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి…

నడి రోడ్డుపై భయానకంగా చంపబడ్డ వైసీపీ నేత… జగన్ తీవ్ర ఆగ్రహం..

సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత రాత్రి వినుకొండలో నడి రోడ్డుపై వైసీపీ యువజన నేత రషీద్ ను జిలానీ అనే యువకుడు కత్తితో చేతులు…

AP ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తొలివిడత సీట్ల కేటాయింపు..

సిగ్మాతెలుగుడాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నేడు, బుధవారం తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియను అధికారులు పూర్తి చేసి సంబంధిత విద్యార్థులకు…