Author: sigmatelugu@gmail.com

ఆక్వా పరిశ్రమలు సిండికేట్ గా ‘రొయ్య’ రేటు పడగొట్టారు..C P I

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం భీమవరం మండలం నాగేంద్రపురం లో జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శిభీమారావు పాల్గొని మాట్లాడుతూ..…

‘తల్లికి వందనం’లో ఏమిటి ఈ తిరకాసు..?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చంద్రబాబు ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఎంతమంది చదువుకొనే పిల్లలు ఉంటె అందరికి ఒక్కక్కరికి 15వేలు చప్పున ‘తల్లికి వందనం’ అందజేస్తామని నలుగురు…

భారతీయుడు 2 వచ్చేసాడు.. పబ్లిక్ టాక్’ ఎలా ఉందంటే..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అగ్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అనేక అడ్డంకులు దాటుకొని షూటింగ్ ప్రారంభించిన 6 సంవ‌త్స‌రాల తరువాత పూర్తీ అయ్యి ఎట్ట‌కేల‌కు ‘…

జగన్ తో సహా ముగ్గురు ఐపీఎస్ అధికారులపై కేసులు..రఘురామ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు నేడు, శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసులు నమోదు చేశారు.…

‘బియ్యం మాఫియా’ గడగడ.. ప్రవేట్ బియ్యం ధరలు తగ్గుతాయా?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎన్నికల ప్రచారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ బియ్యం మాఫియా కాకినాడ కేంద్రంగా జరుగుతుందని అధికార అండతో వేలాది కోట్లు అక్రమంగా ఆర్జిస్తున్న…

దేశీయ స్టాక్ మార్కెట్లులో తాజగా సరికొత్త రికార్డు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 2 రోజులుగా కాస్త అటుఇటుగా సబ్డుగా ఉన్న దేశీయ స్టాక్ మార్కెట్లునేడు, శుక్రవారం ఉదయం స్వల్ప లాభాలతో మొదలై, తర్వాత…

ఆమ్ ఆద్మీ పార్టీ క్రేజీ వాల్ కు బెయిల్ మంజూరు.. సుప్రీంకోర్టు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఈ సారి కేంద్రంలోని మోడీ సర్కార్ కు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి బలమైన ప్రతి పక్షంగా మొదటి…

భీమవరం రైతు బజారులో కౌంటర్ .. తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఎన్నికల ఫలితాలు తరువాత బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలుభారీ గా పెరగడంతో.. సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఏపీ…

ఏపీలో తాజగా.. మరో 19 మంది IAS అధికారులు బదిలీ.. .

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతున్న రాష్ట్రంలో కీలక శాఖలలో అధికారుల బదిలీలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజగా నేడు,…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి బంగారం కానుక.. ఈ 21న శాఖంబరి గా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకొన్న స్థానిక భక్తులు చెందిన అల్లూరి మనోజ్ వర్మ నాగశృతి దంపతులు శ్రీ అమ్మవారికి…