Author: sigmatelugu@gmail.com

ఇకపై, పింఛన్ పథకాన్ని ‘ఎన్టీఆర్ భరోసా’గా పేరు మార్పు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం ఇకపై పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు,…

కేవలం 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు.. జగన్ ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం జగన్ నేడు, గురువారం సోషల్ మీడియాలో X పోస్ట్ లో.. రాష్ట్రంలో చంద్రబాబు ఇలా అధికారంలోకి వచ్చారో లేదో..…

ఏలూరులో ఈనెల 15న’ ప్రభుత్వ’ జాబ్ మేళా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరులో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ప్రభుత్వ యువజన సర్వీస్‌లశాఖ, సెట్‌వెల్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 15న కలెక్టరేట్‌ కాంపౌండ్‌లోని సెట్‌వెల్‌…

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 16347 పోస్టులతో డీఎస్సీ తొలి సంతకం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారంఆంధ్రప్రదేశ్‌లోని సచివాలయంలో నేడు, గురువారం నారా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే మొదటి సంతకం…

భీమవరం ఏరియా ఆసుపత్రిలో ‘క్యాన్సర్’ స్క్రీనింగ్ పై 3 రోజుల అవగాహన..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం భీమవరం ఏరియా ఆసుపత్రి నందు క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పించడంలో భాగంగా భీమవరం ఏరియా ఆసుపత్రి,, నరసాపురం…

భీమవరంలో అంజిబాబు, చినబాబు, రఘురామా..లను కలసిన మంత్రి నిమ్మల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దశాబ్దంగా ప్రజలలో ఒకడిగా మమేకం అయ్యి.. ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల…

ఆ 20 శాతం మంది ప్రభుత్వాలను తిరగబెట్టేసారు.. రఘురామా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలలో తన వాస్తవ సమాచారాన్ని ప్రజల వద్దకు…

భీమవరం DNR లో.. K.వేణు గోపాల్ కు ఆంధ్ర విశ్వ విద్యాలయం ‘డాక్టరేట్’

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో ప్రఖ్యాత విద్యాసంస్థ డి ఎన్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం చెందిన డా.…

శ్రీ మావుళ్ళమ్మవారి అస్సిసులు తీసుకున్న కేంద్ర మంత్రి వర్మ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, గురువారం ఉదయం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దర్శించుకున్నారు . వీరికి…

శ్రీ మావుళ్ళమ్మవారికి 5 ఇత్తడి గరగలు సమర్పించిన భక్తులు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ఠమాస జాతర వేడుకలు పట్టణం లో ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ అమ్మవారు గరగల రూపంలో…