Author: sigmatelugu@gmail.com

భీమవరంలో శ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర..

సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో రేపటి శనివారం జూన్ 8వ తేదీ నుండి శ్రీ అమ్మవారి జేష్ఠమాస జాతర…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి 18 గ్రా. బంగారం కానుకలు

సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి దేవాలయంలో శ్రీ అమ్మవారిని దర్శించుకొన్న తెనాలికి చెందిన హేమంత్,కావ్యశ్రీ దంపతులు 10 గ్రాముల బంగారం…

నూతన ప్రభుత్వానికి, అభినందలు తెలిపిన AP మునిసిపల్ ఉద్యోగుల సంఘం..

సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో నేడు, శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్ట్రియల్ మునిసిపల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వారి అడ్జక్షులు ఎస్. కృష్ణమోహన్…

భీమవరంలో జనసేన చినబాబుతో టీపీ గూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి..

సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావు ని వారి ఇంటి వద్ద నేడు,…

ఉపాధ్యాయ బదిలీలు నేను ఆపేయమన్నాను..కానీ.. బొత్య ..

సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. నేడు, శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో .. ‘‘ నా హయాంలో ఉపాధ్యాయుల…

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నాగబాబు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీకి కానీ గత 10 ఏళ్ళ క్రితం పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కి…

ఇకపై తాడేపల్లి గూడెంలో అవినీతి లేకుండా చేస్తాను.. ఎమ్మెల్యే బొలిశెట్టి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాడేపల్లి గూడెం నుండి జనసేన అభ్యర్థిగా ఘన విజయం సాధించిన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ నేడు, గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..…

పశ్చిమలో కూటమికి భారీ మెజారిటీలు ఎలా వచ్చాయి? జగన్ సంక్షేమం ఎటు పోయింది?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ దారుణ పరాజయం వైసీపీ నేతలతో పాటు కూటమి లోని టీడీపీ జనసేన, బీజేపీ శ్రేణులు కూడా ఊహించనిది…

ప్రధాని మోడీ మంత్రి వర్గంలో ఏపీ నుండి నలుగురు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మ్యాజిక్ ఫిగర్ కు కొద్దీ దూరంలో ఉన్న ఇండియా కూటమి ప్రధాని రేసులో పాల్గొనబోమని చెప్పటంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన…

ప్రధాని గా పోటీ బరిలో రాహుల్ గాంధీ ..? ఇండియా కూటమి ప్యూహం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో లోక్ సభ ఫలితాలలో ఎన్డీయే కూటమితో నువ్వా నేనా అంటూ ఫలితాలు సాధించిన సోనియా గాంధీ సారధ్యంలోని ఇండియా కూటమి…