Author: sigmatelugu@gmail.com

పోలవరం ప్రాజెక్టు ను పరిశీలించిన సీఎం జగన్.. తాజా విశేషాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆసియాలోనే అత్యంత ప్రతిష్టాకరముగా నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్టు ను నేడు, మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్…

మంత్రివర్గ ఉపసంఘంతో రాష్ట్ర ఉద్యోగ సంఘాల చర్చలలో కీలక అంశాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘం చర్చలకు రాష్ట్రఉద్యోగ సంఘాలు మంగళవారం హాజరు అయ్యారు. చర్చలు సానుకూలంగా జరిగాయి. ఉద్యోగుల PRC, DA, మెడికల్…

‘ఆదిపురుష్’ ఫ్రీ రిలీజ్ వేడుకకు భీమవరం బ్రాండ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం బ్రాండ్ ప్రభాస్ హీరోగా ఆల్ టైం రియల్ హీరో శ్రీ రామచంద్రుని పాత్రలో ఆదిపురుష్ సినిమా ఈ నెల 16న…

గుంటూరు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా.. 6గురు కూలీలు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గుంటూరు జిల్లాలో వట్టిచెరుకూరు సమీపంలో నేడు, సోమవారం మధ్యాహ్నం ఘోరరోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. అదుపుతప్పి…

‘టీడీపీ తో బీజేపీ పొత్తు’ ఊహాగానాలు ఆపండి.. బండి సంజయ్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర మంత్రి తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం జరిగిన నేపథ్యంలో తెలం గాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీతో బీజేపీ…

10 కి 20 కి అల్లం ముక్క పెట్టె రోజులు పోయాయి…కనివిని ఎరుగని ధర..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో గత 3 నెలల క్రితం వరకు 1కేజీ అల్లం మార్కెట్ లో 80 రూపాయలు ధరకు దొరికేది. ఉన్నటుండి…

‘మచిలీపట్నం-తిరుపతి’ ఎక్స్‌ప్రెస్‌కు అగ్ని ప్రమాదం..ఒరిస్సా లో మరో రైలు ప్రమాదంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశాన్ని కుదిపేసిన ఒరిస్సా లోని బాలాసోర్ రైలు దుర్ఘటన మరువక ముందే దేశంలో వరుస రైలు ప్రమాదాల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.…

భీమవరంలో 1 కోటి 31 లక్షల 70 వేలతో సీసీ రోడ్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, 1 కోటి 31 లక్షల 70 వేల రూపాయల ప్రభుత్వ నిదులల్తో సీసీ…

అమిత్ షా తో భేటీ అయిన చంద్రబాబు.. చర్చల పరమార్ధం పొత్తు.. కేసులు?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో బీజేపీ తో 3సార్లు టీడీపీ పొత్తు పెట్టుకొని మంచి ఫలితాలు సాదించినప్పటికీ తరువాత పరిణామాలలో వారికీ దూరంగా జరిగిన చంద్రబాబు…

ఈ నెల 6న సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు పర్యటన.. పశ్చిమ నేతల భారీ సన్నాహాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్, ఈ నెల 6వ తేదీ ఎల్లుండి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం పర్యటించనున్నారు.…