Author: sigmatelugu@gmail.com

మాంసాహార ప్రియులకు శుభవార్త.. భారీగా దిగివచ్చిన చికెన్ ధరలు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గత 15 రోజులుగా మార్కెట్లో చికెన్ ధరలు భారీగా పతనమయ్యాయి. నెల రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు కేజీకి వచ్చి రూ.230…

సెయింట్ పాల్స్ చర్చ్ ప్రారంభోత్సవంలో శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణం సమీపంలోని గొల్లల కోడేరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ ను ప్రారంభోత్సవం సందర్భముగా నేడు,…

బీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: మాజీ మంత్రి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజు గుంటూరు లోని తన నివాసంలో ముఖ్య…

ఆదాయ రిటర్నులను ఏప్రిల్ 1 నుంచే సమర్పించవచ్చు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: దేశంలో ఆదాయ పన్ను రిటర్న్ లు దాఖలు చేసేవారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్ను లను ఏప్రిల్…

మా నమ్మకం మీరే జగన్ .. సచివాల సిబ్బంది శిక్షణలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఉదయం భీమవరం3 టౌన్ లోని మార్కెట్ యార్డులో భీమవరం టౌన్ జేసీఎస్ కన్వీనర్, వార్డు ఇంచార్జి, సెక్రటేరియట్ కన్వీనర్లు,…

మార్చి 17నుండి చిన్న తిరుమలలో ఆవుల అందాల, పాల పోటీలు భారీ స్థాయిలో..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల (చిన్న తిరుమల )లో జాతీయ స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాల, పాల…

కడప ఉక్కు ఫ్యాక్టరీ కి శంకుస్థాపన చేసిన సీఎం జగన్, సజ్జన్ జిందాల్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న కడప స్టీల్ ప్యాక్టరీ కి సీఎం జగన్ నేడు, బుధవారం శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో…

పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్ .. 7 రైళ్లుపూర్తిగా.. 12 పాక్షికంగా రద్దు

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: బీబీనగర్-ఘట్కేసర్ మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్(12727) పట్టాలు తప్పి న నేపథ్యం లో నేడు 7 రైళ్లుపూర్తిగా.. 12 పాక్షికంగా రద్దయ్యాయి.…

విజయవాడ-హుబ్బళీ ఎక్స్ ప్రెస్ ను నర్సాపురం వరకు..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విజయవాడ రైల్వే స్టేషన్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నేడు, మంగళవారం మచిలీపట్నం వరకు పొడిగించిన ధర్మవరం-విజయవాడ ఎక్స్ ప్రెస్…