Author: sigmatelugu@gmail.com

ఈ నెల 15 నుంచి దేశవ్యాప్తంగా మెడికల్ వ్యాపారుల ఆందోళనలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో ఇటీవల విస్తరిస్తున్న కార్పొరేట్‌, ఆన్‌లైన్‌ మెడికల్‌ మార్కెటింగ్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 15 నుంచి నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా…

పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని డీఆర్వో కె.కృష్ణవేణి ఆదేశాలు జారీచేశారు. రీజనల్‌ ఇన్‌స్పెక్షన్‌…

కేంద్రం ఏపీ ఫై సవతి తల్లి పేమ చూపిస్తుంది.. హోదా ఇచ్చితీరాల్సిందే.. రాజ్యసభ లో విజయసాయి ధ్వజం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసిపి రాజసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రాజ్యసభలో చర్చలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకొనే అధికారం రాజ్యాంగం ప్రకారం…

బొబ్బనపల్లి గ్రామానికి 3.5 కోట్ల సంక్షేమ ఫలాలు.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇంటింటికి మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బొబ్బనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పర్యటించారు. గత మూడున్నరేళ్లలో ప్రభుత్వం పొందుతున్న ప్రయోజనాలను…

భీమవరం ‘మినిషిర్ది’ లో సాయిబాబా వారికీ 30 వ వార్షికోత్సవాలు

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పట్టణంలో 14వ వార్డులో ‘ మినిషిర్ది’ గా ప్రసిద్ధి పొందిన సాయిబాబా ధ్యాన మందిరంలో 30 వ వార్షికోత్సవాలు ఘనంగా…

తెలుగులో నూతన వరవడి ‘నానీలు’..భీమవరంలో ‘సంధ్య కాంతులు’ ఆవిష్కరణ సభలో

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కనుమరుగవుతున్న తెలుగు బాషా సొగసుకు ఇప్పటికి కవులు ,సాహితీవేత్తలు జీవం పోస్తున్నారని భీమవరం పట్టణానికి చెందిన కవి,రచయిత, పాత్రికేయులు గండి సుధాకర్…

శ్రీ విజయలక్ష్మి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మవారు.. రేపటి నుండి కళా ప్రదర్శనలు కు విశ్రాంతి..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి 59 వార్షిక మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. నేడు,మంగళవారం ఫిబ్రవరి 7 వ తేదీ న…

ఈ నెలలో OTT కి సిద్ధమైన మెగా బొనంజా ‘వాల్తేర్ వీరయ్య’..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: సుమారు దశాబ్దం తరువాత మెగాస్టార్ చిరంజీవి స్థాయి కి ఎటువంటి ఘన విజయం కావాలో.కోట్ల రూపాయల కలెక్షన్స్ పరంగా కూడా అదే…

కేంద్రం నుండి AP అప్పులపై వాస్తవాలు వివరించిన కేంద్ర మంత్రి

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఇటీవల ఏపీ అప్పులు 10 లక్షల కోట్లు చేరిపోతున్నాయని జోరుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో పార్లమెంట్‌ లో 2023 బడ్జెట్‌…

లబ్ది దారుల ఇళ్ల స్థలాలు లాక్కుంటే మరో ఉద్యమమే.. భీమవరంలో సిపిఎం ఆగ్రహం

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; భీమవరంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి ఇల్లు నిర్మాణం పూర్తి చేయకపోతే స్థలాలు స్వాధీనం…