Author: sigmatelugu@gmail.com

పశ్చిమ గోదావరిజిల్లా కు నూతన కలెక్టర్, ప్రసన్న వెంకటేష్ IAS

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా పలువురు IAS అధికారులు లు బదిలీలు జరిగిన నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా కు నూతన…

నరసాపురంలో ఫిషరీస్ వర్సిటీ తరగతులు ఈ ఏప్రిల్‌ నుంచి ప్రారంభము..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఫిషరీస్ కు సంబందించిన కోర్స్ లతో ఆక్వా వర్సిటీ తరగతులు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి…

AP లో.. అగ్రవర్ణాలు లోని పేద మహిళలకు రూ.589 కోట్లను వారి ఖాతాల్లో జమా

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఒక ప్రక్క రాష్ట్రంలో నిధుల కొరత తీవ్రంగా ఉందంటున్నారు.మరోప్రక్క సీఎం జగన్ మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు. తాజాగా నేడు.. వైఎస్సార్‌…

2024లో బీజేపీని ఓడించవచ్చు.. కానీ కాంగ్రెస్ వల్ల కాదు.. ప్రశాంత్ కిషోర్

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: కొంతకాలంగా కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చలు, బీజేపీ ఓటమి తదితర అంశాలపై ఒక జాతీయ ఛానెల్ తో జరిగిన ఇంటర్యూ లో దేశంలో…

ఏపీలో ఉగాది కల్లా 26 జిల్లాల ఏర్పాటు కు కసరత్తు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్‌ ప్రభుత్వం కొత్త జిల్లాలను అతిత్వరలో ఏర్పాటుచేయనుంది. దీనికి సంబంధించి నేడు, మంగళవారం లేదా రేపు బుధవారం…

ప్రభుత్వ పీఆర్సీని సవాల్‌ చేసే హక్కు ఉద్యోగులకు లేదు.. AP హైకోర్టు ఆగ్రహం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్జ్యోగులు ఇటీవల చేస్తున్న ఆందోళనలు అందరికి తెలిసిందే,, అయితే వారికీ నేడు, సోమవారం ఊహించని ఝలక్…

భీమవరంలో విజిలెన్సు దాడులలో 22 టన్నుల బియ్యం పట్టివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో విజిలెన్స్ అధికారులు మరియు సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన దాడులలో స్థానిక మెంటే వారి తోట లోని డోర్…

భీమవరం, నరసాపురం సముద్ర ప్రాంతాలలో చేపలు, రొయ్యల వేట నిలిపివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నర్సాపురం, భీమవరం మండలాలకు సమీపంలోని సముద్రంలో నీరు రంగు మారడం, గాలిదిశ మారడం , వాతావరణ పరిస్థితుల కారణంగా మత్స్యకారులు తాత్కాలికంగా…

గుడివాడ కేసినో గురించి టీడీపీ నేతలు ఎన్టీఆర్ ప్రశ్నించాలి.. వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి పండుగ వేళలలో గుడివాడ కేసినో వ్యవహారం ఫై టీడీపీ నేతలు తీవ్ర ఆక్షేపణతో బూతుల.. మంత్రి కొడాలి ని…

స్టాక్‌ మార్కెట్‌ భారీ పతనం..లక్షల కోట్లు ఇన్వెస్టర్ల సంపద ఆవిరి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల జనవరిలో ఒమిక్రాన్‌, రష్యా అమెరికా ఉద్రిక్తతలు,ఫెడ్‌రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు మార్కెట్‌పై పను ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్…