Category: దేవుళ్ళు

భీమవరం పంచారామ సోమేశ్వరుని దివ్య అలంకారం.. ఆదాయాల వివరాలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములకు భక్తులు…

భీమవరం శ్రీమావుళ్ళమ్మవారి వద్దకు భద్రాది రాముని దివ్య రధం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం కు తెలంగాణ లోని భద్రాచలం లో వేయించేసిఉన్న శ్రీ సీతా సీతారాములు వారి…

భీమవరంలో నాగుల చవితి పర్వదినం వైభవంగా… పుట్టల దగ్గర భక్తుల రద్దీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నాగులచవితి పర్వదినం నేపథ్యంలో నేడు,శుక్రవారం భీమవరంలోని అన్ని సుబ్రమణ్య స్వామి దేవాలయాలు, ప్రముఖ దేవాలయంలోని ఉప నాగేంద్ర ఆలయాలు భక్తులతో భారీ…

భీమవరంలో రూపాంతర దేవాలయం ప్రారంభ ప్రారంభ వేడుకలు ఘనంగా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంపట్టణం ప్రధాన సెంటర్ ప్రకాశం చౌక్ వద్ద ఈ రోజు , బుధవారం ఉదయం భీమవరం మెయిన్ రోడ్డు లో కోట్లాది…

జిల్లాలో పెద్ద చర్చి.. భీమవరంలో ‘రూపాంతర దేవాలయం’ పునర్ ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణానికి అదనపు ఆధ్యామిక ఆకర్షణగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే అత్యంత పెద్ద చర్చి ,అత్యున్నత ప్రమాణాలతో భీమవరం పీపీ రోడ్డులో…

పంచారామ సోమేశ్వరుని కార్తీక మాస మొదటి రోజు టికెట్స్ ఆదాయం.. .

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీక…

భీమవరం, పాలకొల్లు పంచారామ క్షేత్రాలలో పవిత్ర మాస ప్రారంభ ఆధ్యాత్మిక శోభ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర కార్తీక మాసం ప్రారంభ నేపథ్యంలో నేడు, మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పంచారామాలలో కీలకమైన భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం…

రేపటి నుండి కార్తీకమాసం..భీమవరం పంచారామంలో ఏర్పాట్లు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఓం.. శివోహం.. రేపటి నుండి పరమశివునికి ఇష్టమైన మాసంగా పేరొందిన కార్తీకమాసం రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర…

తిరుమల శ్రీవారి దర్శనభాగ్యం ఒకటికి రెండు సార్లు .. ఇదే మంచి తరుణం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దీపావళి సంబరాలవేళలో తిరుమల లో భక్తుల రద్దీ బాగా తగ్గింది. నేడు (సోమవారం) భక్తుల రద్దీ చాలా స్వల్పంగా మాత్రమే ఉంది.…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం లో శ్రీవారిని నేటి గురువారం ఉదయం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు…