Category: దేవుళ్ళు

తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్లు.. రేపే విడుదల..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటాను టీటీడీ…

శ్రీ మావుళ్ళమ్మ వారి.. నిత్యా అన్నసమారాధన కు 1 లక్ష రూ, కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేటి బుధవారం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న భీమవరం మండలం గోల్లవానితిప్ప…

ఏపీలో దీపావళి సెలవు దినం మార్చిన రాష్ట్ర ప్రభుత్వం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: : ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సెలవును 12వ తేదీ నుండి ఈ నెల 13వ తేదీ సోమవారంకి మారుస్తూ తాజగా నేడు,…

శ్రీ మావుళ్ళమ్మ అమ్మను దర్శించుకున్న MLA జక్కంపూడి రాజా

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం లో నేడు, ఆదివారం శ్రీ తూర్పు గోదావరి జిల్లా కు చెందిన…

భీమవరం పంచారామ, శ్రీ సోమేశ్వరునకు రూ.1,00,116/-లు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం, గునుపూడిలో వేంచేసి యున్న పరమ పవిత్ర ‘పంచారామ క్షేత్రం’ అయిన శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నకు…

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి 16 గ్రాముల బంగారం కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, శనివారం దర్శించుకున్న స్థానిక భక్తులు పోకనాటి సత్యవతి 16 గ్రాముల బంగారం కానుకగా…

రాష్ట్ర, ఖుర్ఆన్ కంఠస్థ పోటీల పోస్టర్.. భీమవరంలో విడుదల

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: యునైటెడ్ ఫోరమ్ ఫర్ ఖురానిక్ స్టడీస్ సంస్థ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాల నుండి ప్రతి ఏటా రాష్ట్రవ్యాప్తంగా విజయవాడ కేంద్రంగా…

తిరుమలలో భక్తులు అదృష్టం.. ఒకేరోజులో ఎన్ని దర్శనాలలో ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ చాలా తగ్గింది. భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో…

పంచారామంలో నిత్యాన్నదానం కు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ 100 క్వింటాళ్ల ..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, గునుపుడి పంచారామ క్షేత్రంలోని అన్నపూర్ణమ్మ అమ్మవారి కి బియ్యం మొక్కుబడి చెల్లిస్తున్నారు. ఇందుకు…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి లోని పవిత్ర తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు బ్రోచర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేడు,…