Category: News

పశ్చిమ గోదావరి లో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం భిమాలపురం గ్రామం లోని గోదావరి నదిలో పడవ బోల్తా పడి 6గురు ప్రయాణికులతో ఇద్దరుగల్లంతయ్యారు.…

జనసేన తో పొత్తు కోసం సీట్ల త్యాగానికి టీడీపీ సిద్ధం.. భీమవరం లో మినీ మహానాడు సంకేతాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారు పెదమిరంలో జరిగిన తెలుగు దేశంపార్టీ మినీ మహానాడు లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేనలో…

భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారికి బంగారు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భీమవరంకి చెందిన చెన్నంశెట్టి సత్యనారాయణ దంపతులు 10 గ్రాముల బంగారం కానుకగా అందజేశారు. ఈ…

రాయలంలో 1కోటి 11 లక్షలతో నిర్మించిన రోడ్డు, సచివాలయం ను ప్రారంభించిన ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేడు, సోమవారం భీమవరం మండలం రాయలం గ్రామంలో ముందుగా షిర్డీ సాయి బాబా ను దర్శించుకొని…

దక్షిణ భారత దేశ సీనియర్ నటుడు..హీరోలాంటి ‘ శరత్ బాబు’ ఇకలేరు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (72).. నేడు సోమవారం హైదరాబాద్ లోని ప్రవేటు హాస్పిటల్‌లో…

భీమవరం: టీడీపీ మినీ మహానాడు లో అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం శివారు లోని పెదమీరం గ్రామంలో ఎన్టీఆర్ శత జయం తోత్స వాలను పురస్క రించుకుని నేడు, సోమవారం సాయంత్రం నుండి…

ముమ్మిడివరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి.. మరొకరు విషమం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: డాక్టర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి లోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో నేటి సోమవారం తెల్లవారు…

శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు ప్రారంభం…

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠ మాస జాతర మహోత్సవాలు గత ఆదివారం సాయంత్రం సన్నాయి మేళ తాళాలతో, డప్పు వాయిద్యాలతో…

ప్రధానమంత్రి మోదీకి ‘ఫిజీ’ దేశపు అత్యున్నత పౌర పురస్కారం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం నేడు, సోమవారం లభించింది. ప్రధాని మోదీ వహించిన ప్రపంచ…

బందరు పార్టు పనులకు శంకుస్థాపన చేసి , గంగమ్మకు చీర, సారె ఇచ్చిన సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎప్పుడో బ్రిటీష్ కాలం నుండి కృష్ణ జిల్లా ప్రజలు చిరకాల స్వప్నం.. బందరు పోర్టు పనులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం…