భీమవరం నుంచి అమలాపురంకు నూతన ఎక్స్ ప్రెస్ బస్సు ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం బస్టాండ్ నుంచి అమలాపురంకు వెళ్లే ఆర్టీసి నూతన ఎక్స్ ప్రెస్ బస్సును నేడు మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు జెండాఊపి ప్రారంభించారు.…
దిభీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దిభీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనం లో నేడు, ది 08-04-2025 తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు చాంబర్ ఆఫ్…
రాష్ట్రపతి ఆమోదం.. వక్ఫ్ సవరణ బిల్లు చట్టం అమలులోకి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎట్టకేలకు నేడు, మంగళవారం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు చట్టం అయ్యింది. ఇప్పటికే సంచలన రీతిలో లోక్ సభ, ఇటు రాజ్యసభలలో…
భారత స్టాక్ మార్కెట్లు సూచీలు భారీ దూకుడు…..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో ట్రంప్ సుంకాల దెబ్బకు వరుసగా మూడు రోజులుగా భారీ నష్టాలకు దిగజారిపోతున్న స్టాక్స్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తాజగా కోలుకుంటున్నాయి. ఈ…
సిలెండర్ గ్యాస్ ధర పెంపు.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిత్యావసర వస్తువుల అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. మరో ప్రక్క విద్యుత్తూ బిల్లులు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్ ఫై కస్టమ్స్ టాక్స్ రేట్లు…
సింగపూర్ లో అగ్నిప్రమాదం.. పవన్ కుమారుడికి స్వల్ప గాయాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లోని ఓ స్కూల్లో చదువుకుంటున్నాడు. పాఠశాలలో నేడు,…
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై 2 సార్లు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు, మంగళవారం శుభవార్త అందింది. ఉద్యోగుల దుస్తులు లేదా ప్రత్యేక దుస్తులు కొనుగోలు చేయడానికి ఇచ్చే భత్యం…
పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచేసిన కేంద్రం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు,సోమవారం కేంద్రం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్కొక్కటి రూ. 2 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్…
భీమవరం మండలం CC రోడ్ల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ,మాజీ ఎంపీ,
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం భీమవరం మండలం యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యలతిప్ప గ్రామాల్లో పలు సీసీ రోడ్లను ఎమ్మెల్యే అంజిబాబు, రాజ్యసభ మాజీ సభ్యురాలు…
భీమవరంలో మే నెల 10వ తేదీన “జాతీయ లోక్ అదాలత్”..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రతీ మూడు నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా భీమవరం మండల…