ప. గో. జిల్లాలో ‘రొయ్య’ రైతులు ఆందోళన.. ఈ 9న ఉండిలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా అడ్జక్షుడు ట్రంప్ విధించిన సుంకాల దెబ్బతో పశ్చిమ గోదావరి జిల్లా లో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో ప్రక్క…

ఈ16 నుండి గోదావరి జిల్లాల్లోని పంటకాల్వలలో నీరు కట్టివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఎండలు మండిపోతున్నాయి. మరో ప్రక్క ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాతో సహా ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని వివిధ…

ఆరోగ్యశ్రీ క్రింద.. వైద్యసేవలు ఆసుపత్రులలో నిలిపివేత

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి సోమవారం నుంచి ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రెవేటు ఆసుపత్రులలో ఎన్టీఆర్ వైద్య సేవ( ఆరోగ్యశ్రీ )పధకం క్రింద…

స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత.. ట్రేడింగ్ నిలిపివేత..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత్ తో సహా ఆసియా దేశాలలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత కొనసాగుతోంది. ముఖ్యంగా భారత్, జపాన్, తైవాన్ సహా…

పండుగ వేళ విషాదం.. ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో గల్లంతు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీరామ నవమి పండుగ వేళ ముగ్గురు చిన్నారులు కృష్ణా నదిలో దిగి గల్లంతైన ఘటన అవనిగడ్డ మండలం కొత్తపేట గ్రామంలో తీవ్ర…

భీమవరంలో పలుచోట్ల బీజేపీ ఆవిర్భావ వేడుకలలో కేంద్ర మంత్రి వర్మ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అధికార వ్యామోహం లేకుండా దేశం కోసం ధర్మం కోసం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పని చేసే నాయకత్వం బిజెపి…

పంబన్ ఆధునిక బ్రీజ్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతదేశంలోని సముద్ర దివి ప్రాంతం ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరంతో కలుపుతూ అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పాంబన్ వంతెన (Pamban Bridges)ను ప్రధానమంత్రి…

పశ్చిమగోదావరిలో రొయ్య రైతుకు ‘ట్రంప్ దెబ్బ’ శరాఘాతంలా..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని ఆక్వారైతులు దిగాలుగా ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1 లక్ష 20వేల ఎకరాలలో రొయ్య సాగుచేసే రైతులు పరిస్థితి…

అమెరికాలో ట్రంప్ నిర్ణయాలపై ప్రజా ఆందోళనలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రోజుకో సంచలన నిర్ణయాలు అమలుపరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. తన పర తేడాలేకుండా విదేశీ…