మంత్రి నారా లోకేష్ కు స్వాగతం పలికిన భీమవరం MLA

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేష్ కు భీమవరం పాత బస్టాండ్…

భీమవరం శ్రీమావుళ్ళమ్మకి ‘ఖమ్మం’ భక్తుల బంగారు కానుక

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ని నేడు సోమవారం దర్శించుకున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఖమ్మం వాస్తవ్యులు అనంతరామ్ సత్యవాణి…

భీమవరం, ఉండిలలో మంత్రి నారా లోకేష్ పర్యటన విశేషాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, సోమవారం మంత్రి నారా లోకేష్ . కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు,స్థానిక ఎమ్మెల్యేలు రఘురామా, అంజిబాబు…

మావోయిస్టుల మందు పాతర .. 10 మంది భారత్ జవానులు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:ఇటీవల ఎన్కౌంటర్ లలో మావోల మృతికి ప్రతీకారంగా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని…

కర్ణుడి గురించి ఆ మాటలు..? హీరోలు విలన్లు లేరు మహాభారతంలో..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న హిందూ శంఖారావం సభలో పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. మహాభారతంలో కర్ణుడి గురించి ద్రౌపతి ని వేశ్య అన్న…

నేటి నుంచి ఎన్టీఆర్‌ భరోసా ఆరోగ్య పెన్షన్ల తనిఖీలు ప్రారంభం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా పలువురు అనర్హులకు పెంక్షన్స్ అందుతునయ్యని వాటిని నిలుపుదల చేసే లక్ష్యంతో..రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 6…

గేమ్‌ చేంజర్‌ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తు.. ఇద్దరు అభిమానులు మృతి

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హీరోలు ఎవరైనా సరే.. వారి సినిమాల బహిరంగ ప్రమోషన్స్ మాటేమోగాని అభిమానులు ప్రాణాలు పోతున్నాయి. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ…

HMPV వైరస్.. దేశంలో తొలిసారి బెంగుళూరులో 2 కేసులు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కరోనా లక్షణాలకు దగ్గరగా ఇటీవల మరోసారి చైనాలో శరవేగంగా వ్యాపిస్తున్న హెచ్‌ఎంపీవీ వైరస్ దృష్ట్యా ప్రపంచం అలర్ట్ అయ్యిందని అందరికి తెలిసిందే..…

నర్సింగ్ కోర్సు విద్యార్థినికి భీమవరం దాతల 40 వేలు రూ ఆర్ధిక సాయం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రతిభావంతులను సమాజం గుర్తించాలని, ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు.…

కాకినాడ, నర్సాపూర్, తిరుపతి, శ్రీకాకుళంలకు 52 అదనపు రైళ్లు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేపటి జనవరి 6వ తేదీ నుండి సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే 52…