తెలంగాణ సిఫార్స్ లేఖలకు కూడా తిరుమల శ్రీవారి దర్శనం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో దర్శనాల విషయంలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు…
పీఎస్ఎల్వి-సి 60 (PSLV-C 60) దూసుకొని పోయింది
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీహరి కోట, ఇస్రో (ISRO) నుంచి నేడు, మంగళవారం ఉదయం ప్రయోగించిన పీఎస్ఎల్వి-సి 60 (PSLV-C 60)…
పేర్ని నాని ఫై ఏ-6 (A-6)గా కేసు ..పోలీసులు తొందరపాటు వద్దు.. హైకోర్టు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రేషన్ బియ్యం కుంభకోణం కేసులో ప్రభుత్వం పేర్ని జయసుధ ఫై పెట్టిన కేసులో అరెస్ట్ నిలుపుదల చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ…
ప్రభుత్వ Jr కళాశాలల్లో మధ్యహ్న భోజన పథకం GO జారీ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలోని సీఎం చంద్రబాబు ఆద్వర్యంలోని కూటమి సర్కార్ (AP Govt) నేడు, మంగళవారం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సర్కార్…
జగన్ కు క్రెడిబులిటీ లేదు.. జలహారతి ప్రాజెక్టు గేమ్ చెంజర్.. సీఎం చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ సచివాలయంలో నేడు, సోమవారం సాగునీటి ప్రాజెక్ట్లపై సీఎం చంద్రబాబు పవర్ ప్రజెంటెషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ…
నాగబాబు ఎమ్మెల్సీ కావాలి.. జగన్ ను చూసి తెలుసుకున్నాను.. పవన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై నేడు,. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో పవన్ మాట్లాడుతూ.. ‘‘మనతో…
పేర్ని జయసుధకు హైకోర్టు బెయిల్ మంజూరు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ మంత్రి పేర్ని నాని, వైసీపీ శ్రేణులు ఊహించినట్లే రేషన్ బియ్యం మాయం కేసులో ఆయన భార్య పేర్ని జయసుధకు కోర్టు…
సీఎం రేవంత్ రెడ్టి గొప్ప నేత.. అల్లు అర్జున్, గోటితో పోయే దానికి.. పవన్ వ్యాక్యలు
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గతంలో జగన్ సీఎం గా ఉన్నపుడు చిరంజీవి మహేష్ బాబు, ప్రభాస్ తదితరులు కలసినప్పుడు జగన్ ప్రవర్తన అవమానకరం అని, అన్నయ్య…
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పోలీస్ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభం..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి సోమవారం నుంచి పోలీస్ కానిస్టేబుళ్ళ దేహదారుఢ్య పరీక్షలను ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఏలూరు…
భీమవరం నుండి జిల్లా కలెక్టరేట్ తరలిస్తామంటే సహించను.. మండలి చైర్మెన్
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లోని తన కార్యాలయంలో రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ కొయ్యే మోషేను రాజు నేడు, సోమవారం ఉదయం ఏర్పాటు…