భీమవరంలో గృహ నిర్మాణ లబ్ధిదారులుకు కలెక్టర్ కీలక సూచన
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లో గృహ నిర్మాణ లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు చేపడితే వారికి బిల్లులు సకాలంలో ప్రభుత్వం నుంచి వస్తాయని జిల్లా కలెక్టర్…
తిరుమల లడ్డు.. విశాఖ ఉక్కు పోరాటాలపై కేంద్ర మంత్రి, శ్రీనివాస వర్మ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ , కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ నేడు,. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందన్నారు.…
చంద్రబాబుకు 1కోటి రూ .సహాయనిధి ఇచ్చిన గ్రంధి సోదరులు.. గ్రంధి శ్రీనివాస్ టీడీపీ ఆగమనం ?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో సాగర్ గ్రంధి ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ నుండి గ్రంధి బాలాజీ, గ్రంధి చల్లారావులు…
భీమవరం శ్రీ మావుళ్ళమ్మవారి దసరా వేడుకల బ్రోచర్, విడుదల..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దసరా మహోత్సవాలు వేడుకలు వచ్చేనెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయని,…
ప్రకాశ్రాజ్ తో కలసి పనిచేయడం ఇష్టం.. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు.. పవన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ప్రతి రోజు జస్ట్ ఆస్కింగ్ .. అంటూ తన దైన ముక్కుసూటి ప్రశ్నలతో…
తిరుమల లడ్డు వివాదంపై విచారణకు సుప్రీం కోర్ట్ సిద్ధం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల లడ్డూ వివాదం కేసు ను సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఆద్వర్యంలోని సిట్ ద్వారా విచారణ చేయించడానికి నిర్ణయించినప్పటికీ దానికి…
శుభవార్త! కాలేజీల క్యాంపస్ల బాట పట్టిన ప్రముఖ ఐటి కంపెనీలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త! కరోనా పీరియడ్ తరువాత ఇబ్బందుల పాలయిన పలు ఐటి కంపెనీలు, సర్వీస్ బేస్ కంపెనీలు ఇటీవల మంచి…
తిరుమల వెళ్లే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందే.. చంద్రబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీ వేంకట్వేశ్వర…
జాతీయ ఆక్వా.. ఎగ్జిబిషన్ లో కలెక్టర్, నాగరాణి ఎమ్మెల్యే, రఘురామా
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నుండి ఉండి వెళ్లే దారిలో ఉన్న ఫంక్షన్ హాల్లో నేడు, శుక్రవారం ఉదయం జాతీయ స్థాయి ఆక్వా వ్యవసాయ ఎగ్జిబిషన్…
నా మతం మానవత్వం.. డిక్లరేషన్’తో దిగజారుడు రాజకీయాలు.. జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా నేడు శుక్రవారం హాట్టాపిక్గా మారింది.…