తొలి 100 రోజుల్లోనే ప్రజలుకు విశిష్ట పాలన.. MLA అంజిబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీడీపీ కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.…
లడ్డుఫై ఆరోపణలు సహించను..సుప్రీం’లో తేలుస్తా ..సుబ్రమణ్యస్వామి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బోఫోర్స్, 2 జి సెక్త్రం వంటి భారీ కుంభకోణాలను వెలికి తీసి దేశంలో ప్రకంపనలు సృష్టించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కడిగిపారేసిన…
ఏలూరు ఆశ్రమ్ వైద్య విద్యార్థినుల విషాదం.. జలపాతంలో 3గురు గల్లంతు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఆశ్రమ్ వైద్యకళాశాల నుంచి మొత్తం 14మంది విద్యార్థులు…
భీమవరంలో పెద్దఎత్తున దళిత నాయకులు.. బైక్ ల ర్యాలీ..స్తంభించిన ట్రాఫిక్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీ వివాదం రగులు కొంటున్న నేపథ్యంలో భీమవరంలో నేటి సోమవారం ఉదయం పెద్దఎత్తున…
రఘురామాఫై దళిత సంఘాల ఆగ్రహం.. భీమవరం పోలీస్ స్టేషనులో ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండిలో స్థానిక ఎమ్మెల్యే రఘురామా కృష్ణంరాజు అంబేడ్కర్ ఫ్లెక్సీ తొలగించారని ( అయన నాగేంద్ర దేవాలయానికి అడ్డుగా ఉన్న కర్ర మాత్రమే…
తిరుమలలో మహాశాంతి యాగం ముగింపు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అసలు ఏమి జరిగిందో.. అసలు ఏమి జరగలేదో? దోషులు ఎవరో? ‘సర్వానంతర్యామి’ ఏడుకొండలవానికి ఎరుక.. శతాబ్దాల తిరుమల చరిత్రలో ఎన్నడూ లేని…
శ్రీ మావుళ్ళమ్మవారికి ఆత్రేయపురం భక్తుల బంగారు కానుక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని నేడు, ఆదివారం దర్శించుకొన్న కోనసీమ జిల్లా ఆత్రేయపురంకి చెందిన హర్షవర్మనాగ సాయిలిఖిత దంపతులు 8…
కొందరు కావాలని వర్గ విభేదాలు రెచ్చగొడుతున్నారు.. MLA రఘురామా..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి లో అంబెడ్కర్ బ్యానేర్ తొలగించారని కొన్ని వర్గాల ప్రజలు సంఘాలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో .. దానిపై ఎమ్మెల్యే రఘురామా…
భీమవరం మాజీ ఎమ్మెల్యే నాచు వెంకట్రామయ్య 110వ జయంతి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం మునిసిపల్ కార్యాలయంలో నేడు, ఆదివారం కీర్తిశేషులు, మాజీ ఎమ్మెల్యే నాచు వెంకట్రామయ్య గారి 110 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి…
ఘోర రోడ్డు ప్రమాదంలో 4 గురు మృతి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనంతపురం జిల్లాలో నేటి ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలోని నరసమ్మ…