జగన్ హుందా గా వ్యవహరించాలి. చంద్రబాబుఫై విమర్శలు ఏమిటి?.. కేంద్ర మంత్రి వర్మ
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలోని బీజేపీ కార్యాలయంలో నేడు, బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రము లో…
వరద బాధితుల కోసం 75వేలు అందించిన భీమవరం టీడీపి బిసి నేత..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, అందరూ చేయి చేయి కలిపితేనే వరద పరిస్థితుల నుండి ప్రజలను రక్షించుకోగలుగుతామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి…
నేను రిటైనింగ్ వాల్ కట్టించకపోతే, లక్షలాది మంది.. చంద్రబాబు అట్టర్ ప్లాప్.. జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం విజయవాడలో వరద బాధితులకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ల నేతృత్వంలో లక్ష పాల పేకెట్స్, 2 లక్షల మంచినీటి…
శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా.. ప్రస్తుతం 883.50అడుగుల ప్రమాదకర స్థాయికి చేరుకుంది శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో నేడు,…
విజయవాడలో చూడకూడని రోజులు.. 12 మృతదేహాల గుర్తింపు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రజలు గర్వపడే గొప్ప నగరం.. విజయవాడ నగరం గత 4 రోజులుగా వరద ముంపులో ఉంది. వరద తగ్గిన. తాజా…
గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు.. పొంగుతున్న గోదావరి.. అలర్ట్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బంగాళాఖాతంలో అల్పపీడనం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలలో భారీ వర్షాలు కుండపోతగా పడుతున్నాయి. భీమవరం అంతటా గత…
వైసీపీ కోటి రూ. విరాళం…వరద బాధితులను గాలికి వదిలేసారు.. జగన్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కృష్ణ గుంటూరు జిల్లాల్లలలో వరదల నేపథ్యంలో నేడు, మంగళవారం మాజీ సీఎం జగన్ వైసీపీ పార్టీ సమావేశంలో వరద బాధితుల సహాయార్థం…
భీమవరం నుండి విజయవాడ బాధితులకు పెద్ద ఎత్తున సాయం.. విష్ణు కాలేజీ అయితే ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైనటువంటి విజయవాడ మరియు దాని చుట్టుపక్కల ప్రాంతాల వరద బాధితులకు ఆదుకోవడానికి…
అధికారులు సహకరించకపోతే ఎలా? మంత్రులు కూడా .. చంద్రబాబు ఆగ్రహం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో కురుస్తున్న వర్షాలకు విజయవాడ గుంటూరు జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదర్కొంటున్నారు. సరైన సహకారం అందటం లేదని కరెంట్ తిండి…
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. కృష్ణా, గుంటూరుకు ఆరెంజ్ అలర్ట్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీలో వర్షాలు కాస్త తగ్గాయని కృష్ణ గుంటూరు, పల్నాడు జిల్ల్లాలలో జరిగిన విద్వంసం నుండి , 17 మంది మరణించడం కొందరు…