కోనసీమలో వరద.. బాధితులకు నీటి పాకెట్స్ అందిద్దామని పడవలో వెళ్లి ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:రాజమండ్రి వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది.అయితే కోనసీమలో గత 7 రోజులుగా ఇంకా లంక గ్రామాలూ గోదావరి వరదనీటిలో మునిగి…
డార్లింగ్, ప్రభాస్ ‘రాజా సాబ్’ గ్లింప్స్ రిలీజ్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్:పాన్ ఇండియా సూపర్ స్టార్, ప్రభాస్ కల్కి’ ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల దిశగా అడుగులు వేస్తూ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి…
దొడ్డిపట్ల లో బాధితులకు మంత్రి నిమ్మల..నిత్యావసర సరుకులు పంపిణి
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టరు నిమ్మల రామానాయుడు తన పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో గోదావరి ఏటిగట్టు…
శ్రీ మావుళ్ళమ్మవారికి 24 గ్రాములు బంగారం కానుక
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారిని నేడు, సోమవారం ఉదయం దర్శించుకొన్న ప్రముఖ బిస్కేట్స్ హోల్ సేల్ వ్యాపారి , వెన్నెంశెట్టి…
వీరవాసరం మండలంలో ఎమ్మెల్యే అంజిబాబు పరామర్శలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే పులపార్టీ రామాంజనేయులు నేడు, సోమవారం వీరవాసరం మండలంలో పలు ‘కూటమి’ నేతల కుటుంబాలను పరామర్శించారు. అండలూరు గ్రామంలో ఇటీవల…
హరీష్ శంకర్, రవితేజ..’మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదల
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో జగపతి బాబు కీలక పాత్రలో వస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ టీజర్ విడుదలైంది. రవి…
YS విజయలక్ష్మితో భేటీ అయిన JC ప్రభాకర్.. షర్మిల భవిషత్తు?
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గతంలో రాష్ట్రములో జరిగిన మునిసిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ ప్రభంజనంలో తెలుగు దేశం పార్టీ అతి కష్టం మీద స్వల్ప…
పారిస్ ఒలింపిక్స్ పతకాల పట్టికలో భారత్ బోణి.. హాకీలో తోలి విజయం
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల పట్టికలో మొదటి పతకాన్ని నేడు, ఆదివారం బోణి చేసింది. భారత షూటింగ్ స్టార్ మను భాకర్…
షిరిడి సాయి భక్తులకు భీమవరం టౌన్ మీదుగా నేడు’ ప్రత్యేక రైలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: షిరిడి సాయి భక్తులకు శుభవార్త ! భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ మీదుగా( 28వ తేదీ) నేడు, ఆదివారం మద్యాహ్నం 3న్నర…
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భీమవరం వాసులు మృతి.. తల్లి ఎదుటే ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కాకినాడ జిల్లాలో నేటి ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం లో ముగ్గురు భీమవరం ప్రాంత వాసులు అక్కడికక్కడే మరణించారు. గండేపల్లి…