భీమవరంలోఉద్రిక్తత…సీతారామలక్ష్మి ఇంటి దగ్గర ఉండి టీడీపీ క్యాడర్ ఆందోళన

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే శివరామరాజు అసంతృప్తితో 2వర్గాలుగా చీలిన టీడీపీ పార్టీలో రామరాజు వర్గంలో కూడా అసంతృప్తి సెగలు…

అయినను ..ఉండి’ సీటు రఘురామా’దే.. వెనక్కి తగ్గనున్న రామరాజులు ?

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి లో రఘురామా కృష్ణంరాజు కు రాజకీయ ప్రాధ్యాన్యం కలిపించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు తప్పని పరిస్థితులలో ఉండి…

గోదావరి జిల్లాల మీదుగా పూరి, అయోధ్య, కాశీలకు ప్రత్యేక రైలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ రైల్వే సంస్థ ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల యాత్రకు ప్రత్యే క రైలు నడుపుతున్నారు. పూరి, కోణార్క్,…

భీమవరంలో కోలాహలంగా రంజాన్ పర్వదినం..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా నేడు, ముస్లీమ్ సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో…

ముస్లీమ్ లకు రంజాన్ శుభాకాంక్షలు.. సీఎం జగన్.. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రేక్‌

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా ముస్లీమ్ సోదరులకు రంజాన్ పర్వదినం పునస్కరించుకొని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ వారికీ ఈద్ ముబారక్ తెలిపారు. శాంతి…

సోమారామానికి రూ.2 లక్షల…అందజేసిన కార్తీక మాస అన్నసమారాధన కమిటీ

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పంచారామ క్షేత్రంలో ఇటీవల జరిగిన కార్తీక మాసంలో భక్తుల కోసం ఆలయ ఆవరణలో చలువ పందిళ్ళలో దాతల సహకారంతో జరిగిన…

తణుకులో చంద్రబాబు, పవన్ ప్రచారంలో.. కారుమూరి’ లాంటి ముదురును ఎక్కడ చూడలేదు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం తణుకులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో పాటు స్థానిక టీడీపీ…

ఉండి నియోజకవర్గంలో వైసీపీ నేతల భారీ బైక్, కార్ల ర్యాలీ..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నరసాపురం పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్దిని గూడూరి ఉమాబాల సీఎం జగన్ ముందే టికెట్ నిర్ణయించడంతో గత నెల రోజులుగా ఎన్నికల ప్రచారంలో…

భీమవరం, DNR విద్యార్థులకు జాతీయ స్థాయిలో 3 బంగారు 3 రజత పతకాలు..

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దంతులూరి నారాయణరాజు కళాశాలకు చెందిన విద్యార్దులు యల్.యన్.సి.టి యూనివర్సిటీ భోపాల్ లో జరిగిన ఆల్ ఇండియా అంతర్ యూనివర్శీటీల రోప్ స్కిప్పింగ్…

బీజేపీని గద్దె దించడమే లక్ష్యం.. భీమవరంలో వామపక్షలు,కాంగ్రెస్ పార్టీ సమావేశంలో

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం..దేశాన్ని కాపాడుకుందాం, అనే నినాదంతో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష, లౌకిక శక్తులు శక్తివంచన లేకుండా…