భీమవరంలో సీఎం జగన్ పర్యటన ఈనెల 29న ఖరారు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో ఈనెలలో పలు సార్లు వాయిదా పడుతూ వస్తున్న సీఎం జగన్ పర్యటన ఎట్టకేలకు ఈనెల 29 వ తేదీన…
ఉమ్మ డి పశ్చిమగోదావరి జిల్లాలో 8 నియోజకవర్గాల్లో జనసేన’ పోటీ.. చినబాబు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గోపాలపురం లో జరిగిన జనసేన 2024 నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కోటికల…
కాకినాడ లో 3 రోజులు జనసేన’ సమీక్ష లలో పవన్ కళ్యాణ్..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: సంక్రాంతి పండుగ తరువాత టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా కేటాయించిన సీట్ల ను అధికారికంగా ప్రకటిస్తారు. నిజానికి ఇప్పటికే 18…
లోకేష్ కు YS షర్మిల క్రిస్మస్ కానుకలతో రాజకీయ ప్రకంపనలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అన్న చెల్లెళ్ళ మధ్య విభేదాలు తారాస్థాయి కి చేరుకొన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగనన్న వదిలిన బాణంగా చెప్పుకొని ఆయన సోదరిగా…
విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ప్రధమ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం లోని డాక్టర్ బి వి రాజు ఫౌండేషన్ మరియు విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ, వారి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ…
మున్సిపల్ కార్మికుల సమ్మె జనవరి 6వ తేదీ నుండి..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో ప్రక్క. పలు ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ సంస్థలలో ఉద్యోగులు తమ డిమాండ్స్…
భీమవరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.. ఎన్నో ప్రదర్సనలు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో పలు ప్రాంతాలలో ముఖ్యముగా రూపాంతరం దేవాలయం…
జాతీయ స్థాయి నాటికల పోటీలు ముగింపు.. నటుడు, సుబ్బరాయశర్మ కు ఘన సన్మానం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని తోలేరులోని సుబ్రహ్మణ్యేశ్వర కళాపరిషత్ నిర్వహించిన 19వ జాతీయ స్థాయి నాటికల పోటీల ముగింపు సందర్భంగా గత…
నలగొండ లో 2 రోడ్డు ప్రమాదాలు.. మృతులు 6గురు ఒకే కుటుంబం వారు .. పెద్ద ట్విస్ట్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలోని నలగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. నేడు సోమవారం తెల్లవారుజామున నిడమనూరు…
కొవిడ్ కేసులు..సబ్ వేరియంటే JN.1 ప్రమాదకారి కాదు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా ‘‘కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. నేటి సోమవారం ఉదయానికి దేశంలో 4వేలు కేసులు దాటాయి. ముఖ్యంగా కేరళలో అయితే రోజు వందలాదిగా…