పంచా రామంలో.. ఒక్క రోజులో 50వేల పైగా భక్తులు.. టికెట్స్ ఆదాయం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో భాగంగా…
చంద్రబాబు కు రెగ్యులర్ బెయిల్ వచ్చింది.. ఇక సభలలో పాల్గోవచ్చు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో నేడు, సోమవారం రెగ్యులర్ బెయిల్ లభించింది. ఈనెల 29 నుంచి…
విశాఖ ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం.. 50కి పైగా మరబోట్లు దగ్ధం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖ పట్నం ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 50కి పైగా మరబోట్లు…
నిరుద్యోగులు ఏం పాపం చేశారు?.. ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ .. బండి, ఘాటు
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఉపందుకొంది. నేతల విమర్శలలో వాడి వేడి పెరిగింది. తాజగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్…
సోమారామంలో పోటెత్తిన భక్తులు.. టికెట్స్ ఆదాయం ఎంతంటే..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి లో వేంచేసి యున్న పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర జనార్థన స్వామి వార్ల దేవస్థానం నందు కార్తీకమాసోత్సవములలో నేడు,…
భారత్ విజయాన్ని ఆకాంక్షిస్తూ.. భీమవరం కాపీ క్లబ్,స్టేడియం నుండి..
సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య జరుగుతున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ డైరెక్టుగా సుమారు లక్షన్నర మంది…
భారత్ 240 పరుగులు.. కష్టాలలో ఆస్ట్రేలియా.. తాజా సమాచారం..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసింది. పిచ్ స్వభావం బట్టి…
బాలకృష్ణ హీరోగా సినిమాలో యువహీరోగా దుల్కర్ సల్మాన్ ..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్ : ఈ ఏడాది వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాలతో వరుస విజయాలతో జోష్ మీద ఉన్న సీనియర్ హీరో బాలకృష్ణ. తన…
100 క్వింటాళ్ల బియ్యాన్ని, పంచారామానికి అందజేసిన ఎమ్మెల్యే, గ్రంధి శ్రీనివాస్
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి పంచారామంలో నేడు, ఆదివారం భక్తులు ఉదయం నుండి వేలాదిగా దూరప్రాంతాల నుండి తరలివస్తుండం తో ఆలయ పరిసరాలు భక్తులతో…
ఈనెల 20 నుంచి 23 వరకు కోస్తా ఆంధ్రలో వర్షాలు..
సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా గత శనివారం పొడి వాతావరణం నెలకొంది. దీంతో ఎండ తీవ్రత కాస్త పెరిగింది. రానున్న 24 గంటల్లో…