B Sc చదివి 13.50 లక్షల ప్యాకేజిలు.. భీమవరం విద్యార్థినులను అభినందించిన శాసనమండలి చైర్మెన్

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం JP రోడ్ లో గల శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ లో B Sc computers చదివిన G. భవాని,…

‘అన్నవరం to భీమవరం’ వారాహి యాత్ర కు పోలీస్ పర్మిషన్.. లైన్ క్లియర్..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: నేటి బుధవారం మధ్యాహ్నం అన్నవరం చేరుకొంటున్న జనసేన అధినేత పవన్ కళ్యణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసేన క్యాడర్ అన్నవరం…

మరో 3 రోజులలో ‘ఆదిపురుష్’ పండుగ.. టికెట్స్ రేటు పెంపు..

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: పవిత్ర రామాయణం నేపథ్యంలో.. భీమవరం బ్రాండ్, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ హీరోగా మరో మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్…

చివరి అంకంలో.. శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర

సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంలో గత మే నెల 21వ తేదీన ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి జేష్ఠమాస జాతర మహోత్సవాలు చివరి అంకంలోకి ప్రవేశించాయి. దీనిలో…

నాకు ఒక న్యాయం వారికి మరొక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి?.. ఎంపీ రఘురామ

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో సోమవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం…

భీమవరంలో విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణి చేసిన ఎమ్మెల్యే..

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం లో పొట్టి శ్రీరాములు మునిసిపల్ గర్ల్స్ హై స్కూల్ నందు నేడు, సోమవారం జగనన్న విద్యాకానుక కార్యక్రమంలో భాగంగా…

బీజేపీ vs వైసిపి.. హద్దులు దాటిన రగడ.. మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి?

సిగ్మాతెలుగు డాట్, న్యూస్: రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరు.. అన్న సామెత ఏపీ రాజకీయాలలో మరోసారి రుజువు కాబోతుంది. గత 2 రోజులుగా ఏపీలో పర్యటించిన…

పిల్లలకు ఓట్లు లేవు.. అయిన ‘విద్యాకానుక’రూ. 3,366 కోట్లు ఖర్చు చేసాం.. సీఎం జగన్

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పల్నాడు జిల్లా క్రోసూర్లో నేడు, సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. పాఠశాలలో చదువుకొనే విద్యార్థులు కు స్కూల్స్…

నల్లజర్ల మండలం వద్ద ఘోర కారు ప్రమాదంలో 7గురి మృతి.. మరొకరు విషమం

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లజర్ల మండలం అనం తపల్లి సమీపంలో వంతెనపై…

ఏపీలో అంతా వైసిపి నేతల అవినీతి మయం .. అమిత్ షా, తీవ్ర వ్యాఖ్యలు

సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్బంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన ‘సంపర్క్‌ అభియాన్‌’లో భాగంగా విశాఖ పట్నం, రైల్వే…